ఆంధ్రప్రదేశ్

నేడు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం  మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా కారణంగా స్వ

Read More

రథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల

తిరుమల:రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. మంగళవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహన సేవలపై సప్తగిరీశుడు దర్శనమివ్వనున్నారు. ఒక్కరోజు బ్రహ

Read More

ఏపీలో గడచిన 24 గంటల్లో 1,597 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 18,601 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,597 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 478

Read More

మరోసారి టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా

మరోసారి టాలీవుడ్ కీలక సమావేశం వాయిదా పడింది. రేపు జరగవలసిన సమావేశం పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగవలసిన సమావేశం. పరిశ్రమలోని పలువురు పెద్దల

Read More

ముచ్చింతల్‌లో ముగిసిన జగన్ పర్యటన

ముచ్చింతల్‌లో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన

Read More

న్యాయం జరగనందుకే ఉద్యోగుల్లో  తీవ్ర అసంతృప్తి

 ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు పింఛనుదారులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్

Read More

ఏపీలో కొనసాగుతున్న టీచర్ల నిరసనలు

నల్ల బ్యాడ్జీలతో విధులు అమరావతి:  పీఆర్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉద్యో

Read More

ఘనంగా సింగర్ రేవంత్ వివాహం

ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడిల్ సీజన్ 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. ఫిబ్రవరి 6న అన్విత మెడలో మూడుముళ్లు వేశాడు. కరోనా కారణంగా వధూవరుల కుటుంబసభ్యులు, సన

Read More

అనంత రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2లక్ష నష్టపరిహారం

ఏపీలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ద

Read More

AP: ఫిట్మెంట్ పై చర్చకు అనుమతించకపోవడం సరికాదు

మంత్రివర్గ కమిటీ తీరుపై FAPTO నిరసన రేపట్నుంచి వారం రోజులు నల్ల బ్యాడ్జీలతో విధులు కలసి వచ్చే సంఘాలతో కలసి దశలవారీ పోరాటానికి పిలుపు అమరావ

Read More

గోవింద నామ స్మరణతో వెంకన్న భక్తుల నిరసన

కరోనా ఎఫెక్ట్‌ తరచూ తిరుమల శ్రీవారి భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. కొవిడ్ మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్‌లైన్‌ దర్శనం టికెట్ల

Read More

రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రేపు సోమవారం హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్‌లో‌ శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన

Read More

ఏపీలో కొత్త కేసులు 2,690..మరణాలు 9

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల నమోదు తగ్గుతూ వస్తుండడంతో కరోనా ఉధృతి తగ్గినట్లేనని తెల

Read More