ఆంధ్రప్రదేశ్

AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్  ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార

Read More

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొత్తగా వస్తున్న జడ్జీలు అందరూ సీని

Read More

ఏపీలో ఇవాళ 10,310 కేసులు.. మరణాలు..9

  అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో  10,310 కొత్త కేసులు నమోదు కాగా.. 9 మంది మృతి చెందారు. రాష్ట్ర వ

Read More

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనబడడం లేదని ఫిర్యాదు

హిందూపురం  ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు నిన్న పట్టణంలోని వన్&zwn

Read More

ఏపీలో ఇవాళ 11,573 కేసులు.. మరణాలు 3

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 11,573 కొత్త కేసులతోపాటు 3 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర

Read More

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు

తిరుమల: కరోనా వ్యాప్తి మొదలయ్యాక తిరుమల శ్రీవారి భక్తులు నేరుగా కొండకు వెళ్లి అక్కడే సర్వ దర్శనం టోకెట్లు తీసుకుని స్వామి దర్శనం చేసుకునే వీలు లేకుండా

Read More

రెండు రాష్ట్రాలకు అప్పుల లిమిట్ పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గానూ మరో రెండు రాష్ట్రాలకు అదనపు అప్పులు పొందేందుకు అనుమతి ఇచ్చింది. రెండు రాష్ట

Read More

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన కొద్ది రోజులుగా వరుసగా డైలీ కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన నా

Read More

ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. యాక్టివ్ కేసులు లక్ష పైనే

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,771 శాంపిల్స్ పరీక్షించగ

Read More

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలకు నేరుగా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో శ్రీవారి భక్తులు ప్రతి నెల తిరుమల తిరుపతి దే

Read More

AP: ఉద్యోగ సంఘాలను మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం

అమరావతి: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు రమ్మంటూ మరోసారి ఆహ్వానించింది. సచి

Read More

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నిత్యం 10 వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. గత 24 గంటల్లో 46,143 శాంపిల్స్ పరీక

Read More

ఎన్టీఆర్‌ పేరు‌తో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కు పెంచుతూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కొత్తగా జిల్లాల పెరుగుదలతో వచ్చిన మార్పులు చేర్పులతో ఆ రాష్ట్ర ప్రభుత్వ

Read More