ఆంధ్రప్రదేశ్
ఏపీలో 26 జిల్లాలు.. సర్కార్ ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలో వచ్చాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 26కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాలకు అదనంగా మరో 13
Read Moreఏపీలో భారీగా పెరుగుతున్న కేసులు
అమరావతి: ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,929 మందికి కరోనా
Read Moreకరోనా నెగెటివ్ రిపోర్ట్/వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకుంటే అలిపిరి నుంచే వెనక్కి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ ప
Read Moreకరోనా ఎఫెక్ట్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇకపై స్కూల్స్లో ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస
Read Moreనేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్ లైన్ లో టికెట్లు
కర్నూలు: నేటి నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఉచిత, రూ.150, ర
Read Moreటెర్రరిస్టుకు ఎదురు నిలిచిన వీర బాలిక హిమ ప్రియ
పాకిస్థాన్ ఉగ్రవాదులు ఎక్కడైనా అటాక్ చేశారని వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఆ పరిసరాల్లో మన వాళ్లు ఉన్నారేమో.. వాళ్ల పరిస్థితి ఏంటోనని గాబరా పడిపోతా
Read Moreఏపీలో ఉద్యోగుల సమ్మె సైరన్..
ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను తీవ్ర
Read Moreఏపీలో ఇవాళ కూడా 14వేలు దాటిన కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కూడా కొత్త కేసులు 14వేలు దాటాయి. అలాగే ఏడుగురు చనిపోయారు. గడచిన 24 గంటల్లో &nb
Read Moreభక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి దగ్గర తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్ర
Read Moreరాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్
పోలీసులపైకి రాళ్లు.. గొడ్డళ్లు విసిరి పారిపోయే యత్నం అమరావతి: నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు 'పుష్ప' సినిమా సీన్
Read Moreరామలింగేశ్వర సిద్దాంతి మృతికి చంద్రబాబు సంతాపం
హైదరాబాద్: ములుగు రామలింగేశ్వర సిద్దాంతి మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రామలింగ
Read MoreAP: PRCపై తగ్గేదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు
రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్
Read Moreఏపీలో ఒక్కరోజే 14వేలు దాటిన కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46
Read More












