ఆంధ్రప్రదేశ్
పది మందితో అయినా ఉద్యమం చేస్తం
అమరావతి: కొత్త వేతనాలు అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పినా ఏపీ ప్రభుత్వం జీతాలు బ్యాంకు ఖాతాల్లో వేసిందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అ
Read Moreఏపీలో కొత్తగా 5,983 కరోనా కేసులు..11 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,040 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,983 మందికి కరో
Read Moreపుస్తకాన్ని బ్యాన్ చేయకుండా నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారు?
ఒక్క పాత్రపై అభ్యంతరం ఉంటే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారు..? అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనను ప్రభుత్వం నిష
Read Moreఏపీ రాజధానిపై కేంద్రం క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అమరావతి ఏపీ రాజధాని అని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప
Read Moreఏపీలో సినిమా టికెట్ రేట్లపై చర్చలు
వెలగపూడి సచివాలయంలో సమావేశమైన టికెట్ రేట్ల నిర్ధారణ కమిటీ అమరావతి: వెలగపూడి సచివాలయంలో సినిమా టికెట్ రేట్ల నిర్దారణ కమిట
Read Moreజిన్నాటవర్కు జాతీయ జెండా రంగులు
గుంటూరు నగర నడిబొడ్డులో ఉన్న జిన్నాటవర్ను జాతీయ జెండా రంగులు అద్దారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఓ వర్గం కార్యకర్తలు జిన్నాటవర్పై జాతీయ జెండా
Read Moreఏపీలో కొత్తగా 6,213 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 35,035 కరోనా పరీక్షలు నిర్వహించగా... 6,213 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధ
Read Moreకడప నుంచి విజయవాడ, చెన్నైకి ఇండిగో విమాన సర్వీసులు
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఇండిగో అగ్ర
Read Moreఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
కరోనా తీవ్రత కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 14 వరకు నైట్ కర
Read Moreనదుల అనుసంధానానికి డీపీఆర్ రెడీ: రాష్ట్రాల అంగీకారమే..
నదుల అనుసంధానానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలో పలు నదులన
Read MoreAP:ఉద్యోగులను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
అమరావతి: కొత్త పీఆర్సీ ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. మంగళవ
Read Moreఫిబ్రవరి 8న తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి
తిరుపతి: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా ని
Read Moreఏపీలో తగ్గిన కరోనా.. కొత్త కేసులు 5,879
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 25,284 మందికి పరీక్షలు చేయగా 5,879 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన
Read More












