ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఈ నెల 27న విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయనుంది. జనవరి నెలకు సంబంధిచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 27వ తేదీ ఉదయం 9
Read Moreఎండ్లబండిపై సీజేఐ దంపతులు
అమరావతి: ఏపీ పర్యటనలో ఉన్న ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శుక్రవారం స్వగ్రామానికి విచ్చేశా
Read Moreఏపీలో నాలుగుకు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కువైట్ నుంచి వచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు, UAE నుంచి వచ్చిన విశాఖ వచ్చి
Read Moreసినిమాలకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకి..
అమరావతి: సినిమా ఇండస్ట్రీపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. హీరో నాని ఎవరో తనకు తెలియదన్నారు. కొడాలి నాని మాత్రమే తనకు తెలుసన
Read Moreకబడ్డీ ఆడుతూ పడిపోయిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఆమదాలవలసలో కబడ్డీ పోటీల
Read Moreశ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చిన శ్రీలంక ప్రధాని
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. రాజపక్స కుటుంబం రెండు రోజుల పాటు తిరుమలలో గడపనుంది. ఇవాళ(గురువారం)
Read Moreఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. కెన్యా నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వచ్చిన మహిళ
Read Moreఏపీ ప్రజలకు జగన్ శుభవార్త
అమరావతి: బర్త్డే సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. సంపూర్ణ
Read Moreవిశాఖ పాడేరు ఏజెన్సీకి టూరిస్టులు క్యూ
విశాఖ పాడేరు ఏజెన్సీకి టూరిస్టులు క్యూకడుతున్నారు. మంచు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. పాడేరు దగ్గర ఉన్న వంజంగి కొండల పైనుంచి సూర్యోదయాన్ని చూ
Read Moreవాళ్ల పాపాన వాళ్లే పోతరు
తిరుపతి: తనపై వ్యాఖ్యలు చేసినవారు వాళ్లపాపాన వాళ్లేపోతారన్నారు నారా భువనేశ్వరి. సోమవారం తిరుపతిలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. నోటికొచ్చి
Read Moreప్రాణ త్యాగాలు వద్దు.. ప్లకార్డులు పట్టుకోండి చాలు
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ సీపీ ఎంపీలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చురకలు అంటించారు. ప్రాణ త్యాగాలు చేసైనా సరే స్టీల్ ప
Read Moreఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు
స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు చిత్తూరు జిల్లా: రేణిగుంట మండలం జీవి పాలెం గ్రామ సమీపంలో స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు
Read Moreకడప దర్గా ఉర్సు ఉత్సవాల్లో రెహమాన్
ఆంధ్రప్రదేశ్లోని కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర గంధం మహోత్సవాన్ని దర్గా ప్రతినిధులు వైభవంగా నిర్వహి
Read More












