ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్నగర్ ఎన్నికల నియ
Read MoreRRR ఎఫెక్ట్.. థియేటర్ల ముందు ముళ్ల కంచెలు
స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్కు పండగ. ఇక స్టార్ హీరోల కాంబినేషన్.. అంటే ఆ హీరోల అభిమానులకు డబుల్ ట్రీట్. అయితే మూడు గంటలు... ఇద్
Read Moreఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యుల సస్పెండ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభకు పదేపదే ఆటంకం కలిగిస్తున్నారంటూ అసహనం వ్యక్తం
Read Moreవాయుగుండం ప్రభావంతో ఏపీలో వానలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అండమాన్
Read Moreఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 9వరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విదేశీ మద్యం సవరణ బిల్లును మ
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎస్ సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ
Read Moreఏపీకి వాతావరణశాఖ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశముందని హెచ్చరించింది. రేపు తుఫానుగా మారుతుందని తెలి
Read Moreఏపీ నుంచి సీఎంలున్నా.. ఒరిగిందేం లేదు
సాగునీటి ప్రాజక్టుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన
Read Moreఇంజినీరుగా రిటైరైనంక.. ‘గేట్’ ర్యాంక్
అనంతపురం: ఉన్నత చదువులకు వయసు అడ్డంకాదని నిరూపించాడో పెద్దాయన. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా హయ్యర్ స్టడీస్ అభ్యసించేవారు కొందరే ఉంటారు. అలాంటి కోవకు చ
Read Moreతిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. కరోనా కారణంగా 2020 మా
Read Moreఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెండ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడె
Read Moreఒంటిమిట్ట శ్రీరాముడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
ఏపీలోని ప్రముఖ ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమవుతోంది. ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేం
Read Moreఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్. జంగారెడ్డి గూడెం మరణాలపై అసత్య ప్రకటన చేశారని టీడీపీ నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్ పై సభాహక్కుల
Read More












