తెలంగాణం
మార్చి 5 నుంచి ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు ..షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఒకేషనల్ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు సోమవారం రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 5 నుంచి 22 వరకు
Read Moreదేశాన్ని బతికించిన వ్యక్తి పీవీ : పొన్నం ప్రభాకర్
హనుమకొండ జిల్లా వంగరలో పీవీ 20వ వర్ధంతి భీమదేవరపల్లి, వెలుగు : ఆర్థిక సంస్కరణలతో దేశం ప్రపంచంతో పోటీపడేలా చేసి, దేశాన్ని బతికించిన మహావ్యక్తి
Read Moreమావోయిస్ట్ నేత ప్రభాకర్ అరెస్ట్
స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్పూర్ చత్తీస్గఢ్లోని కాంకేర్&zwnj
Read Moreలగచర్ల రైతులకు బీజేపీ అండగా ఉంటుంది
మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ భరోసా కొడంగల్, వెలుగు: లగచర్ల రైతులకు బీజేపీ అండగా ఉంటుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ భరోసా ఇచ్చారు. సోమవారం లగచర్
Read Moreఅల్లు అర్జున్, డైరెక్టర్పై చర్యలు తీసుకోండి
మేడిపల్లి పోలీసులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు కొన్ని సీన్లు పోలీసులను అవమానించేలా ఉన్నాయని ఫైర్ మేడిపల్లి, వెలుగు: పుష్ప–2
Read Moreఆస్పత్రుల్లో నియామకాలపై నివేదిక ఇవ్వండి : దామోదర రాజనర్సింహ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రిల్లో భర్తీ చేయాల్సిన పోస్టులపై నివేదిక సమర్పించాలని అధికారులను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
Read Moreగెట్ టు గెదర్కు వెళ్లి వస్తూ.. బీటెక్ విద్యార్థిని మృతి.. బైక్ను కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరిపడ్డ యువతి
బైక్ను కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరిపడ్డ యువతి తలకు తీవ్ర గాయం కావడంతో స్పాట్లోనే మృతి మరో ఐటీ ఉద్యోగికి గాయాలు నిందితుడు డిగ్రీ ఫస్టియర్ స్ట
Read Moreఅల్లు అర్జున్ వివాదాన్ని ముగించాలని కోరుకుంటున్నం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: అల్లు అర్జున్ వివాదాన్ని ముగించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చే
Read Moreపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు షురూ
రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ బ్యాలెట్డబ్బాల రిపేరింగ్ షురూ ఎన్నికల నిర్వహణపై మండల ఆఫీసర్లకు బుక్స్ పంపిణీ పోలింగ్ సెంటర్స్
Read More3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ టార్గెట్ : సింగరేణి సీఎండీ ఎన్.బలరాం
2030 నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ప్లాన్ సింగరేణి సీఎండీ బలరాం కొత్తగూడెంలో ఘనంగ
Read Moreమైత్రి మూవీస్ రూ.50 లక్షల సాయం
శ్రీతేజ్ నాన్నకు చెక్కు అందించిన నిర్మాత నవీన్ ఈ ఘటనను ఇక రాజకీయం చేయొద్దు: మంత్రి కోమటిరెడ్డి సినీ ప్రముఖుల ఇండ్లపై దాడులు కరెక్టు కాదని
Read Moreవామ్మో.. ఏడాదిలోనే రూ.1,867 కోట్లు దోచేసిన సైబర్ క్రిమినల్స్
రాష్ట్రవ్యాప్తంగా 1,14,174 కేసులు 18 శాతం పెరిగిన సైబర్ నేరాలు రూ.177 కోట్లు బాధితులకు రిఫండ్ 14,984 సిమ్ కార్డ
Read Moreఅంబేద్కర్ పై అమిత్ షా కామెంట్స్.. హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మంగళవారం హైదరాబాద్ లో నిరసన చే
Read More












