దేశం

పాన్ షాపుపై పిడుగు పడి 8 మంది మృతి

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని రాజనంద్‌‌‌‌గావ్‌‌‌‌ జిల్లాలో ఘటన

Read More

ఢిల్లీ సీఎంగా అతిశీ బాధ్యతల స్వీకరణ

కేజ్రీవాల్ గౌరవార్థం ఆయన ​కుర్చీ ​ఖాళీ  మరో కుర్చీలో కూర్చున్న సీఎం  భరతుడిలా పాలిస్తానని వెల్లడి మరో 4 నెలల్లో కేజ్రీవాల్ సీఎం అవు

Read More

దేశంలో బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్ ద్వేషం పెంచుతున్నయ్: రాహుల్ గాంధీ

ఐక్యత కోసం కాంగ్రెస్ పోరాడుతుంది: రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదా.. కేంద్రంపై ఒత్తిడి తెస్తమని వెల్లడి ఫరూక్ ​అబ్దుల్లాతో కలిసి ప్రచ

Read More

కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి: అమిత్ షా

చండీగఢ్: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. దళిత నేతలైన కుమారి షెల్జా, అశోక్ తన్వర్​లను ఆ పార్టీ తీవ్రంగా అవమా

Read More

బీఅలర్ట్: ఇండియాలో తొలి ఎంపాక్స్‌‌ క్లేడ్‌‌1బీ వేరియంట్‌‌

యూఏఈ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో గుర్తింపు న్యూఢిల్లీ: ఇండియాలో మరో ఎంపాక్స్‌ కేసు నమోదైంది. గత నెలలో డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌

Read More

తిరుమల లడ్డూ వివాదం: రిటైర్డ్ జడ్జితోవిచారణకు సుప్రీం కోర్టులో పిటిషన్లు

సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: వైవీ సుబ్బారెడ్డి స్వతంత్ర కమిటీ ఏర్పాటు  చేయాలి: సుబ్రమణ్య స్వామి న్యూఢిల్లీ, వెలుగు: తిరుమల లడ్డూ

Read More

కేంద్ర మంత్రికే ఈ పరిస్థితా.. వీడియో వైరల్

రోడ్ల బాగులేవు సారో అంటే ఏ ఒక్క అధికారి, నాయకుడు పట్టించుకోడు. సామాన్య ప్రజలకు ఎదురైయ్యే ఇబ్బందులు రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు వస్తే అప్పుడు

Read More

ఛత్తీస్‎గఢ్‎లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 23) ఛత్తీస్‎గఢ్, మహారాష్ట్ర బార్డర్ నారాయణపూర్ జిల్లా సరిహ

Read More

తిరుపతి లడ్డూ కల్తీ లొల్లి: రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‎తో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‎గా మారింది. స్వయంగా స్

Read More

స్కూల్ చిన్నారులపై అత్యాచార కేసులో.. నిందితుడు ఎన్‌కౌంటర్

ఇద్దరు స్కూల్ విద్యార్థినీలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  జైలు నుంచి పోలీసుల వాహనంలో నిందితుడిని తరలిస్తుండగా..

Read More

Mpox Clade 1: డేంజర్ వైరస్ వచ్చేసింది.. మంకీపాక్స్ క్లేడ్ 1 స్ట్రెయిన్ తొలి కేసు నమోదు

ఢిల్లీ: భారత్లో మంకీపాక్స్(Mpox) క్లేడ్ 1 స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. కేరళకు చెందిన ఒక వ్యక్తికి క్లేడ్ 1 స్ట్రెయిన్ మంకీపాక్స్ వైరస్ సోకినట్లు కే

Read More

సామాన్యులకు గుడ్ న్యూస్.. ఉల్లి ధరల తగ్గింపునకు కేంద్రం చర్యలు

దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎగుమతి సుంకాన్ని ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెరిగ

Read More

ఆమె డెడ్‌బాడీ 30 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో.. కేసులో కీలక విషయాలు వెలుగులోకి

బెంగళూర్ లోని వయాలికావల్‌లో నివసిస్తున్న మహాలక్ష్మీ(29)ని దారుణంగా హత్య చేసి 30కి పైగా ముక్కలు చేసి ఫ్రీజర్‌లో దాచారు. ఆమె ఫొన్ స్విచ్ఛాఫ్ క

Read More