దేశం

మళ్లీ జెట్‌‌ టేకాఫ్.. రూ.1000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్​

రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్‌‌‌‌ చేసే చాన్స్‌ డీల్‌ కు ఓకే చెప్పిన క్రెడిటర్ల కమిటీ మరిన్ని అనుమతులు కావాలంటున్న ఎక్స్‌ పర్టులు న్యూఢిల్లీ: దాదాపు 18

Read More

బార్డర్​లో చైనా కొత్త ఎత్తు

ముందు గా సోల్జర్లను వెనక్కి తీసుకుం దామన్న మన ఆర్మీ అన్నీ దశలవారీగా, పక్కాగా జరగాల్సిం దేనని స్పష్టీకరణ చైనా మాట విం టే డేంజర్ అంటున్న నిపుణులు మన కన

Read More

DDCA ప్రెసిడెంట్‌గా అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ

కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్‌ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (DDCA) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.

Read More

హత్రాస్ దారుణం : బాధితురాలితో నిందితుడి ఫోన్ సంభాషణపై ప్రశ్నల వర్షం

హత్రాస్ దారుణంపై సీబీఐ అధికారుల విచారణ వేగవంతం చేశారు. శుక్రవారం నిందితుడి ఇంట్లో రక్తం మరకలు అంటిన దుస్తుల్ని స్వాధీనం చేసుకున్న అధికారులు..శనివారం బ

Read More

 కాంగ్రెస్ పార్టీ డ‌ర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తోంది: నడ్డా

జమ్మూ కశ్మీర్‌ ఆర్టిక‌ల్ 370ని తిరిగి పున‌రుద్ద‌రించాలంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్

Read More

దేశంలోని 30 కోట్ల మందికి మొదట కరోనా వ్యాక్సిన్ :కేంద్ర ప్రభుత్వం

కరోనా వైరస్ ను అరికట్టేందుకు వ్యాక్సిన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ కోసం కార్యాచరణ సిద్ధం చే

Read More

డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి : మంత్రికి మూడు నెలల జైలు శిక్ష

పోలీసులపై దాడి చేసిన ఎనిమిదేళ్ల తరువాత మహారాష్ట్ర మంత్రి యశోమతి ఠాకూర్‌కు మూడు నెలల కఠిన జైలు శిక్ష,రూ.15,500 జరిమానా విధిస్తూ కోర్ట్ ఉత్తర్వులు జారీ

Read More

శబరిమల అయ్యప్ప దర్శనం 250 మందికే

కేరళలో రెండోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అధికారులు అలర్టయ్యారు. కఠినమైన కరోనా నిబంధనల నడుమ 7 నెలల తర్వాత మొదటి సారిగా శబరిమల ఆలయం నిన్న(శుక్రవార

Read More

ప్రపంచ ఆకలి సూచికలో 94వ ప్లేస్‌‌‌లో భారత్

న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి సూచికలో భారత్ స్థానం మరింత దిగజారింది. ఈ ఏడాది ప్రకటించిన ప్రపంచ ఆకలి సూచికలో 107 దేశాల్లో భారత్ 94వ ర్యాంకులో నిలిచింది. వరల్

Read More

ఈ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా సోకే చాన్స్ తక్కువట

న్యూఢిల్లీ: నెలలు గడుస్తున్నా కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువవుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. దీంతో ఎంత తొందరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా అని అందరూ

Read More

రైతులకు 17 కొత్త విత్తనాలు అంకితం

పోషకాహార భద్రతా పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకోసం వివిధ రకాల పంటల కొత్త విత్తనాలను రైతులకు అంకితం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమి

Read More

15ఏళ్లుగా అత్యాచారం : నిందితుణ్ని 25సార్లు కత్తితో పొడిచి చంపిన బాధితురాలు

మధ్యప్రదేశ్ లో కీచకుడిపై ఓ మహిళ అపరకాళి అవతారం ఎత్తింది. వీడియోలు చూపించి తనని గత 15ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న నిందితుణ్ని కత్తితో 25సార్లు పొడిచి చం

Read More

కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కామెంట్స్‌‌ను బీజేపీ ఖండించింది.

Read More