దేశం
వ్యవసాయ చట్టాలతో దేశంలోని ప్రతీ రైతుకు నష్టమే
న్యూఢీల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై దాడి చేసిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో దేశంలోని ప్రతీ రై
Read Moreశబరిమలపై కరోనా తీవ్ర ప్రభావం
శబరిమల: మహమ్మారి కరోనా కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆలయం తెరిచిన ప్రతీసారి వేలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకునే
Read Moreకంగనాపై కేసు నమోదుకు బాంద్రా కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. తమ ట్వీట్లు, ఇంటర
Read Moreఎయిరిండియా విమానాలపై హాంకాంగ్ నిషేధం
హాంకాంగ్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. దీంతో భారత్ నుంచి వచ్చే ఎయిరిండియా, విస్తారా విమానాలపై నిషేధం
Read More800 మూవీపై వివాదం.. స్పందించిన క్రికెటర్ మురళీధరన్
చెన్నై: శ్రీలంక లెజెండ్రీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితంపై కోలీవుడ్లో ‘800’ అనే మూవీ తెరకెక్కుతోంది. మక్కన్ సెల్వన్గా పేరు తెచ్చుకున్న ప్రమ
Read Moreవీడియో: ఆర్మీకి లొంగిపోయిన టెర్రరిస్ట్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ చేపట్టిన జాయింట్ యాంటీ టెర్రరిజం ఆపరేషన్లో ఓ టెర్రరిస్ట్ లొంగిపోయాడు. ఈ వీడియోను ఆర్మీ శుక్రవారం విడుదల చేసింది.
Read Moreమేం గెలిస్తే అగ్రి చట్టాలను రద్దు చేస్తాం
బీహార్ లో తమ కూటమి అధికారంలోకి వస్తే మొదటి అసెంబ్లీ సమావేశంలోనే 3 వ్యవసాయ చట్టాల రద్దుకు తీర్మానం చేస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవా
Read Moreదళిత యువకుడిని ప్రేమించిందని కూతురుని చంపిన తండ్రి
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు కులం తక్కువవాడిని ప్రేమించిందని.. కూతురినే చంపాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో స్థానిక రామనగరలోని కుదూర్కు చెందిన
Read Moreమైగ్రంట్ వర్కర్గా దుర్గా మాత.. ఆకట్టుకుంటున్న అమ్మ వారి రూపం
కోల్కతా: కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా వలస కూలీలు తీవ్రంగా నష్టపోయారు. ఉపాధి కోల్పోయి, చేయడానికి పని లేక, వల
Read Moreగల్వాన్ ఘటనతో ఇండో-చైనా సంబంధాలు చెదిరిపోయాయి
న్యూఢిల్లీ: లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా, మిలటరీ లెవల్లో పలు సమ
Read Moreయూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..7 మంది మృతి
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిలిభిత్ జిల్లాలో లక్నో నుంచి వెళ్తున్న బస్సు పురాణపూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బొలేరో వాహనాన్ని ఢీ కొట్టింది
Read More24 గంటల్లో 62,212 కేసులు.. 837 మంది మృతి
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,212 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 74,32,681 కు చేరింది. నిన్న 837 మంది చనిపోవడంతో కోవిడ్
Read Moreగడ్డి కాల్చకుండా ఆపేందుకు స్పెషల్ కమిటీ
గడ్డి కాల్చుడు ఆపుడెట్ల కమిటీని నియమించిన సుప్రీం కోర్టు రిటైర్డ్ సుప్రీం జడ్జి జస్టిస్ లోకూర్ నేతృత్వంలో ఏర్పాటు సొలిసిటర్ జనరల్ అభ్యంతరం.. తోసిపుచ్చ
Read More












