దేశం
తల్లిదండ్రులు పనికి వెళ్లాక.. నలుగురు బిడ్డల్ని గొడ్డలితో నరికిన దుండగులు
వలస కూలీలుగా పొరుగు రాష్ట్రం వెళ్లిన కూలీల కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. కూలి పనుల కోసం తల్లిదండ్రులిద్దరూ బయటకు వెళ్లిన
Read Moreచైనాకు మరో షాక్ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: చైనాకు మరో షాక్ ఇచ్చింది భారత్. చైనా నుంచి ACల దిగుమతిని నిషేధించింది. స్ప్లిట్ సిస్టమ్ ఏసీలతో పాటు రిఫ్రిజిరాంట్ ఉన్న ఇతర ఏసీల దిగుమతులను
Read Moreరైల్వే మంత్రికి కిడ్నీ స్టోన్స్ సర్జరీ
రైల్వే మంత్రి పియూష్ గోయల్ కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో వాటిని తొలగించేందుకు సర్జరీ చేయించుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కి
Read Moreరూ.75 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
ఈఏడాది నోబెల్ శాంతి బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంకు దక్కడం గొప్ప విజయం అన్నారు ప్రధాని మోడీ. ఇందులో భారత్ సహకారం ఉండటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప
Read Moreవెహికిల్స్ సేల్స్ భారీగా పెరిగాయి
గతేడాదితో పోలిస్తే ప్యాసింజర్ వెహికిల్స్ కొనుగోలు భారీగా పెరిగింది. ప్యాసింజర్ వెహికిల్స్ 26.45శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్య
Read Moreసీఎం నితీష్ కుమార్ అలసిపోయారు.. రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయలేరు
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. జనతాదళ్ (యునైటెడ్) చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అలసిపోయారని, రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయలేరని రాష్ట్రీయ జ
Read Moreకరోనాను కంట్రోల్ చేయడంలో భారత్ కంటే పాకిస్తాన్ బెటర్
కరోనావైరస్ను భారత్ కంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర
Read Moreకరోనాతో బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మృతి
జనతాదళ్ యునైటెడ్ సీనియర్ నాయకుడు, బీహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69) కరోనా బారినపడి మృతిచెందారు. కరోనాతో పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్
Read Moreదేశంలో కొత్తగా 63 వేల కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,371 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 73,70,469కి చేరాయి. నిన్న 895 మంది చనిపోవడంతో దేశంలో కోవిడ్
Read Moreన్యూస్ చానెళ్లకు 3 నెలలు రేటింగ్స్ బంద్
ముంబయి: జాతీయ, ప్రాంతీయ న్యూస్ చానెళ్లకు టీఆర్పీలు తాత్కాలికంగా బందయ్యాయి. రేటింగ్లను 12 వారాల పాటు నిలిపేయాలని డేటా ప్రకటించే బార్క్ (బ్రాడ్ కాస్ట్
Read Moreమోడీ రూ. లక్ష పెట్టి కొన్న ప్లాట్ ఇప్పుడు కోటి దాటింది
ప్రధాని మోడీ ఆస్తి రూ.2.85 కోట్లు గతేడాది కంటే రూ.36 లక్షలు ఎక్కువ బ్యాంకు బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లతో పెరిగిన విలువ అప్పుల్లేవు.. ఒక్క కారు కూడ
Read Moreతెలంగాణ ప్రతిపాదనకు కర్నాటక నో!
కొత్త ట్రిబ్యునల్కు కర్నాటక నో! కృష్ణా నీటిలో తమ వాటాకు గండిపడుతుందన్న అనుమానం త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ ఇప్పటికే కేంద్ర జలశక్తి మ
Read Moreథియేటర్లు ఓపెన్: హాల్ అంతా ఖాళీ.. నలుగురికి షో
కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అన్ లాక్-5.0లో భాగంగా దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ఇవాళ్టి నుంచి థి
Read More












