దేశం
బెంగాల్ దుర్గ పూజల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ
కోల్కతా: బెంగాల్లో దుర్గ పూజ వేడుకలు వేదికగా రాజకీయ యుద్ధం మొదలయ్యేలా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయమే ఉండటంతో అధికార
Read Moreభర్తలు బ్రతికుండగానే పెన్షన్..వెలుగులోకి వచ్చిన కుంభకోణం..విచారణ చేపట్టిన కోర్ట్
ఉత్తర్ ప్రదేశ్ లో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భర్తలు బ్రతికుండగానే 106మంది మహిళలు..తాము విడోలంటూ పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తించినట్లు బాదాయా జిల
Read Moreవీడియో: కారు బానెట్పై పోలీస్.. ఆపకుండా పోనిచ్చిన డ్రైవర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ట్రాఫిక్ పోలీసు ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఒక కారు డ్రైవర్ ప్రవర్తించాడు. ఢిల్లీలోని కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో
Read Moreనేటి నుంచి సినిమా హాల్స్ ఓపెన్.. మారిన టైమింగ్స్..
కరోనా మహమ్మారి వల్ల మూతపడ్డ సినిమా థియేటర్లు దాదాపు ఏడు నెలల తర్వాత నేడు ఓపెన్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్ 5 మార్గదర్శకాల ప్రకారం
Read Moreకర్నాటక బైపోల్లో కాంగ్రెస్ ప్లాన్స్ పని చేయవు
బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్తో కలసి జనతాదళ్ (సెక్యులర్) కొంతకాలం ప్రభుత్వాన్ని నడిపింది. కానీ విడిపోయినప్పటి నుంచి ఈ రెండు మిత్ర పక్షాలు ఒకదానిపై ఒ
Read Moreగతేడాది కంటే పెరిగిన ప్రధాని మోడీ సంపాదన
న్యూఢిల్లీ: గతేడాదితో పోల్చుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించిన ఆస్తుల ప్రకటనతో మోడీ సంపాదన గురిం
Read Moreయువతిని కిడ్నాప్ చేసి 22 రోజుల పాటు గ్యాంగ్ రేప్
ఒడిశాలో దారుణం జరిగింది. ఒక 17 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు.. 22 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన జగత్సింగ్పూర్ జిల్లాలో వెలు
Read Moreదేశంలో 73 లక్షలు దాటిన కేసులు..64 లక్షలకు చేరువైన రికవరీ
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,708 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 73 లక్షలకు చేరాయి. ప్రస్తుతానికి దేశంలో మొత్తం 73,07,098 కర
Read Moreభార్యను సంవత్సరం పాటు టాయిలెట్లో బంధించిన భర్త
కట్టుకున్న భర్త కోసం.. కనిపెంచిన వాళ్లని వదులుకొని భర్త ఇంట్లో అడుగుపెడుతుంది మహిళ. భర్తే సర్వస్వంగా భావించి అతనితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది.
Read Moreసైకిల్స్ అమ్మకాలు డబుల్
జైపూర్ : అయిదు నెలల్లో దేశంలో సైకిల్ సేల్స్డబులయ్యాయి. తక్కువ దూరాలు వెళ్లడానికి ఎక్కువ మంది సైకిళ్లనే ఇష్టపడుతుండటంతోనే అమ్మకాలు పెరిగాయని పరిశ
Read Moreవజ్రాల ఎగుమతులకు కరోనా దెబ్బ
2008 కంటే దారుణమైన పరిస్థితులు న్యూఢిల్లీ: ఇండియాలో వజ్రాల ఎగుమతులు భారీగా తగ్గనున్నాయి. కరోనా మహమ్మారితో డిమాండ్ తగ్గడంతో పాటు సప్లయి చెయిన్లలో అంతరా
Read Moreవడ్డీపై వడ్డీ త్వరగా మాఫీ చేయండి..కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: వడ్డీపై వడ్డీ మాఫీని ఎంత వీలైతే అంత త్వరగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోన్ మారటోరియంపై వడ్డీని మాఫీ చేసే
Read Moreకాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ తిరిగివ్వాలి
మెహబూబా ముఫ్తీ 14 నెలల తర్వాత రిలీజైన మాజీ సీఎం శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్
Read More












