దేశం

లాకప్‌‌లో గ్యాంగ్ రేప్: మధ్యప్రదేశ్‌‌లో యువతిపై పోలీసుల అఘాయిత్యం

భోపాల్: హత్రాస్, బల్‌‌రాంపూర్ గ్యాంగ్ రేప్ ఘటనతో మొత్తం దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలు పార్టీలు, సంఘాలు, ప్రజలు పెద్దపెట్టున

Read More

వయానాడ్‌‌లో రాహుల్‌ పర్యటన‌.. కరోనా పరిస్థితిపై రివ్యూ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. మూడ్రోజుల విజిట్‌‌లో భాగంగా తన పార్లమెంటరీ నియోజకవర్గంలో కరోనా

Read More

మెడికల్ ఎడ్యుకేషన్ లో పారదర్శకత తీసుకొచ్చాం

న్యూఢిల్లీ  : 21వ శతాబ్దంలో మరింత ముందుకు పోయేలా కొత్త శిక్షా విధానం తెచ్చామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత్ ను హయ్యర్ ఎడ్యుకేషన్ గ్లోబల్ హబ్ గ

Read More

భలే మోసగాడు: ఒకే కంపెనీలో డబుల్ పేరోల్స్.. హైటెక్ ప్లాన్‌‌తో రెండు జీతాలు

గ్రేటర్ నోయిడా: ఒక ఉద్యోగి తాను పని చేస్తున్న కంపెనీకే మోసం చేశాడు. దురాశతో కంపెనీని మోసం చేయాలని చూసి దొరికిపోయాడు. వివరాలు.. 25 ఏళ్ల రామ్ కుమార్ దాస

Read More

ఆర్థిక కష్టాలు.. మద్యం అమ్ముతున్న కరాటే చాంపియన్

రాంచీ: దేశానికి కీర్తి అందించిన ఎందరో క్రీడాకారులు ఉద్యోగం లేక, ఉపాధి దొరక్క పేదరికంలో మగ్గిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఓ మట్టిలో మాణిక్యమే జార్ఖ

Read More

మైసూరు మెరిసింది: వైభవంగా దసరా వేడుకలు

మైసూరు: వరల్డ్ ఫేమస్ మైసూరు దసరా వేడుకలు రెండోరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో మైసూర్ ప్యాలెస్ దేదీప్యమానంగా కనిపించింది. రాజవంశాని

Read More

దేశంలో కరోనా శాంతించిందా?

దేశంలో కరోనా కేసులు తగ్గడం చూస్తుంటే.. మనం పీక్ స్టేజీని దాటిపోయినట్టేనని వైరస్​పై స్టడీ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆదివారం చెప్పింది.

Read More

లిక్కర్‌కి డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. పూజారిని కొట్టి చంపిన దుండగుడు

దారిన వెళ్తున్న పూజారిని ఆపి గుర్తు తెలియని వ్యక్తి ఆపి మందు తాగడానికి డబ్బులు కావాలంటూ అడ్డు తగిలి, ఇవ్వలేదన్న కోపంతో దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన ఉ

Read More

చెత్త తగలబెట్టినందుకు 1700 మందికి రూ.26 లక్షల ఫైన్

ఢిల్లీలో రోజు రోజుకీ గాలి కాలుష్యం పెరిగిపోతోంది. సిటీలోని కొన్ని ఏరియాల్లో పొల్యూషన్ దెబ్బకి జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. ఎయిర్ క్వా

Read More

పటాకుల గోడౌన్‌లో పేలుడు: ముగ్గురు మృతి

ఇళ్ల మధ్యలో అక్రమంగా ఏర్పాటు చేసి పటాకుల గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించి.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్ర

Read More

పండుగలకు ఆంక్షల సడలింపు.. కేరళ కొంప ముంచింది: కేంద్రమంత్రి హర్షవర్ధన్

ఫెస్టివల్ సీజన్‌లో అలర్ట్‌గా ఉండాలి రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరిక ఫెస్టివల్ సీజన్‌లో రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, లేద

Read More

భారత్‌లో కంట్రోల్ అవుతున్న కరోనా: చలికాలంలో సెకండ్ వేవ్ భయం

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ చీఫ్ వీకే పాల్ అన్నారు. కరోనా నియ

Read More

న్యూజిలాండ్ ప్రధాని జెసిండాకు మోడీ విషెస్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ దేశ ప్రస్తుత ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్‌‌కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇర

Read More