దేశం

పేదలకు ఇండ్లు ఎందుకు కడ్తలేరు?

కేంద్రం ఫండ్స్​ను రాష్ట్ర సర్కారు దారి మళ్లిస్తోంది: నిర్మలా సీతారామన్ ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన డీకే అరుణ రాష్ట్రానికి ఫైనాన్షియల్​ సపోర్ట్​పై 

Read More

రైతు సంఘాల నేతలతో అమిత్ షా చర్చలు.. అర్ధరాత్రి దాకా కొనసాగిన మీటింగ్

న్యూఢిల్లీ:  రైతు సంఘాల నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం భేటీ అయ్యారు. ‘భారత్ బంద్’ పూర్తయిన తర్వాత రాత్రి 8 గంటలకు వారితో సమావేశమయ్యారు. అర

Read More

మరికొన్ని వారాలే : కేంద్రం ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తుంది

మరికొన్ని వారాల్లో ఇండియాలో కరోనా వ్యాక్సిన్ విడుదల కానుంది. తొలివిడుతగా సుమారు 30 కోట్ల మంది ప్రజలకు అందివ్వనున్నట్లు కేంద్రం ఆరోగ్య శాఖ అధికారులు వె

Read More

రాహుల్.. మీకు కొత్తిమీరకు, మెంతికి తేడా తెలుసా?

భారత్ బంద్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ

Read More

90‌‌ఏళ్ల బామ్మకు కరోనా … తొలి వ్యాక్సిన్ ను అందించిన డాక్టర్లు

కరోనా కు చెక్ పెట్టేలా అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా సంస్థ తన వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ ఇప్పుడు సాధారణ ప్రజలు వినియోగించుకు

Read More

మా వ్యాక్సిన్ రూ.250యే

భారత్ లో కరోనావ్యాక్సిన్ ను విక్రయించేందుకు ఆయా ఫార్మాకంపెనీలు పోటీపడుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంస్ధలతో కలిసి పనిచేస్తున్న సీ

Read More

కొనసాగుతున్న బంద్

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల భారత్ బంద్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్, SP, BSP, ఆప్, TMC, వామపక్షాలు, DMK, ఆర్జేడీ, NCP,

Read More

ఏలూరులో అస్వస్థకు కారణాన్ని వెల్లడించిన ఎయిమ్స్

ఏలూరులో అస్వస్థకు లెడ్ హెవీ మెటల్ కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.  పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా “లెడ్” అనే హెవీ మెటల్, మరియు

Read More

రూ. లక్ష కట్టలేదని 15 కుటుంబాల వెలి

        నిరుపేదలకు గుదిబండగా ఇంటింటి సర్వే        టీఆర్ఎస్ ఉప సర్పంచ్​పై కలెక్టర్​కు బాధితుల ఫిర్యాదు ఆసిఫాబాద్, వెలుగు: రూ.లక్ష ఇవ్వనందుకు 15 కుటుం

Read More

ధర్మాధికారి రిపోర్టు అమలు చేయాల్సిందే

కరెంటు ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కరెంటు ఉద్యోగుల విభజనలో ధర్మాధికారి రిపోర్టును అమలు చేసి తీరాల్సిం

Read More

బంద్​కు మద్దతివ్వం..కానీ అగ్రి చట్టాలను రద్దు చేయాల్సిందే

కేంద్రాన్ని డిమాండ్​ చేసిన దీదీ మిడ్నాపూర్(వెస్ట్​ బెంగాల్): రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాల్సిందేనని వెస్ట్​ బెంగాల్

Read More

లీజుకు తీసుకున్న భూమిలో 60 లక్షల విలువైన డైమండ్​

భోపాల్​: లఖన్​ యాదవ్​ లక్కుల వడ్డడు. ఈ పేద రైతన్న రాత్రికి రాత్రే ఒకే రోజులో ధనవంతుడు అయిపోయిండు. మధ్యప్రదేశ్​లోని పన్నాకు చెందిన యాదవ్​ఒక చోటా రైతు.

Read More

నేచురల్ గ్యాస్‌ రేటు ఇక కంపెనీల ఇష్టమే

న్యూఢిల్లీ : నేచురల్‌‌ గ్యాస్‌‌ ధరల నిర్ణయంలో రిలయన్స్‌‌ సహా ప్రైవేటు కంపెనీలకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్‌‌ ప్రైస్‌‌ డిస్క

Read More