దేశం
రైతుల కోసం ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రి బిల్లులను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్లకు మద్దతుగా రాష్ట్రీయ జనతాదళ్కు చెందిన తేజశ్వీ యాదవ్ నిరసన వ్యక్తం చేశారు
Read Moreకరోనా వ్యాక్సిన్ కొనుట్ల మనమే టాప్
160 కోట్ల డోసులు ముందస్తుగా బుకింగ్ తర్వాతి స్థానంలో యురోపియన్ యూనియన్, అమెరికా అమెరికాలోని డ్యూక్ వర్సిటీ రిపోర్టులో వెల్లడి ప్రపంచంలోనే అత్యధికంగా
Read Moreకొత్త పార్లమెంటు నిర్మాణానికి 10న మోడీ భూమిపూజ
ఈ నెల 10న కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు ప్రధాని మోడీ. కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో ఉండబోతోంది. ప్రస్తుత పార్లమెంటు భ
Read Moreఅహింసా మార్గంలోనే పోరాటం కొనసాగిస్తాం
వ్యవసాయచట్టాలు రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు రైతులు. ఇవాళ ఐదోసారి కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లోనూ ఇదేవిషయాన్ని తేల్చి చెప్పారు. కార్పొరేట
Read Moreకరోనా వ్యాక్సిన్లపై ఎయిమ్స్ డైరక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్ లో విడుదల కానున్న కరోనా వ్యాక్సిన్లపై ఎయిమ్స్ డైరక్టర్ రణదీఫ్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మనదేశంలో రెండు కరోనా వ్
Read Moreహైదరాబాద్కు రానున్న 80 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్: కరో్నా వ్యాక్సిన్ సెంటర్ను విజిట్ చేయడానికి హైదరాబాద్కు ఈ నెల 9న విదేశీ ప్రతినిధులు రానున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస
Read More12 వేల వజ్రాలతో రింగ్.. గిన్నీస్ రికార్డులో చోటు
మామూలుగా ఒక్క వజ్రం పొదిగిన ఉంగరానికి విలువ ఎక్కువగా ఉంటుంది. అటువంటిది 12 వేల వజ్రాలు పొదిగిన ఉంగరమైతే.. దాని గురించి వేరే చెప్పక్కర్లేదు. గుజరాత్కు
Read Moreఆస్తుల్లో బ్రిటన్ క్వీన్ను దాటిన ఇన్ఫోసిస్ నారాయణ కూతురు
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతా ఆస్తుల విలువ బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 కంటే ఎక్కువగా తేలింది. దీంతో అక్షత భర్త రిషి సునక్పై విమర
Read Moreకోవ్యాక్సిన్ ట్రయల్ డోస్ తీసుకున్న మంత్రికి కరోనా
చండీగఢ్: హర్యానా హెల్త్ మినిస్టర్ అనిల్ విజ్కు కరోనా సోకింది. కోవ్యాక్సిన్ ట్రయల్ డోస్కు హాజరైన కొన్ని రోజులకే ఆయనకు వైరస్ పాజిటివ్గా తేలింది. అ
Read Moreఎమర్జెన్సీ వాడకానికి రెండు వ్యాక్సిన్లు రెడీ
న్యూఢిల్లీ: భారత్లో రెండు కరోనా వ్యాక్సిన్లు ఎమర్జెన్సీగా వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. క
Read More96 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36 వేల652 కరోనా కేసులు నమోదయ్య
Read Moreమధ్యప్రదేశ్లో మార్చి 31 వరకు స్కూల్స్ బంద్
కరోనావైరస్ దృష్ట్యా మధ్యప్రదేశ్లోని పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా టెన్త
Read Moreడిసెంబర్ 8న భారత్ బంద్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ప్రభుత్
Read More












