దేశం
రేపటి నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
రేపటి నుంచి నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ధరణి వివాదం కావడంతో తెలంగాణ హైకోర్ట్ విచారణ చేపట్టింద
Read Moreనాడు ఇవ్వడానికి లక్ష రూపాయలు లేవు.. ఇప్పుడు లక్షకోట్లు ఎలా సంపాదించారు?
తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు రాఖీ కట్టేందుకు రూ.లక్షరూపాయలు లేవన్న కేసీఆర్ నేడు రూ.లక్షకోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని బీజేపీ మహిళా నేత విజయశాంతి డిమాండ
Read Moreకనీస మద్దతు ధరకు కేంద్రం ఓకే
చండీగఢ్: కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నిరసనలు నిర్వహిస
Read Moreఆ ఇంటిని మర్చిపోలేకపోతున్నా.. స్మృతి ఇరాని ఎమోషనల్ పోస్ట్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. మంత్రిగా తాను చేస్తున్న కార్యకలాపాలతోపాటు తన లైఫ్లోని పలు విషయాలను స
Read Moreతాత,బామ్మ అయిన ముఖేష్ అంబానీ దంపతులు
రిలయన్స్ అధినేత ముఖేష్ ,నీతా అంబానీ దంపతులు తాత, బామ్మ అయ్యారు. వారి పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, సతీమణి శ్లోకా మెహతా మగ బిడ్డపుట్టాడు.శ్లోకా ముంబైలో పం
Read Moreరండి.. పార్లమెంట్ కోసం కలసికట్టుగా పని చేద్దాం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనం శంఖుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ
Read Moreబీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి..తప్పిన ప్రమాదం
2021లో బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ త్వరలో ఎన్నికల ప్రచారం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షలు
Read Moreపాక్-చైనాల ప్రమేయం ఉందా?.. అయితే సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి
ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. రైతుల నిరసనలకు దాయాది పాకిస్తాన్, చైనా ఆజ్యం పో
Read Moreభర్త తనతోపాటు తీసుకెళ్లలేదని భార్య సూసైడ్
పొరుగూళ్లో పనిచేస్తున్న భర్త తనను తీసుకెళ్లలేదని ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుజరాత్లో జరిగింది. డాన్పూర్కు చెందిన వికాస్ బింద్కు మూడేళ్ల క్ర
Read Moreకొత్త పార్లమెంట్ నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ
దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. శంకుస్థాపన కార్యక్రమంలో లోక్ సభ
Read Moreరోడ్డుపై బిచ్చమడుకుంటున్న ఐఐటీ కాన్పూర్ ఇంజనీర్
ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్లో ఇంజినీరింగ్ చదివిన ఓ వ్యక్తి రోడ్డు మీద బిచ్చమడుకుంటున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో వెలుగులోకి వచ్చింద
Read Moreవిద్యార్థులకు ఉచిత ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్లు అందించాలి
న్యూఢిల్లీ: విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్స్ను అందించే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇ
Read Moreబయో టెర్రరిజాన్ని దీటుగా ఎదుర్కోవాలి
న్యూఢిల్లీ: బయో టెర్రరిజం ముప్పును దీటుగా ఎదుర్కొనే చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆసియాన్ డి
Read More












