దేశం
ఆదిపురుష్పై సైఫ్ వివాదాస్పద కామెంట్స్.. కేసు నమోదు
జౌన్పూర్: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద ఉత్తర్ ప్రదేశ్లోని జౌన్పూర్లో కేసు నమోదైంది. రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి నటించబోయే ఆదిపురుష్ మూవీలో
Read Moreపొద్దున్నే నన్ను ఏడిపించారు..ఆనంద్ మహీంద్రా వీడియో
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహింద్రా.. అందరినీ ఆకర్షించే, ఆలోచింపచేసే, సరదా పోస్టులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్
Read Moreనన్ను కొనగలిగే వ్యక్తి ఇంకా పుట్టలేదు
తనను డబ్బుతో కొనగలిగే వ్యక్తి ఇంకా పుట్టలేదన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బెంగాల్ లో కోల్పోతున్న ఓటుబ్యాంక్ ను చూసి మమత ఇప్పటికైనా జాగ్రత్తపడాల
Read Moreఇండో-చైనాకు పరస్పర నమ్మకం లేదు
న్యూఢిల్లీ: గల్వాన్ వ్యాలీ ఘటనతో భారత ఆర్మీ, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాల మధ్య నమ్మకం ఆవిరైందని సిక్కిం లెఫ్టినెంట్ జనరల్ అని
Read Moreకోవిడ్ రూల్స్ పాటించని 59 లక్షల వాహనాలకు చలాన్లు
లాక్డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కిన 59 లక్షలకు పైగా వాహనాలకు చలానాలు విధించినట్లు ఉత్తరప్రదేశ్ డీఐజీ ధర్మేంద్ర సింగ్ తెలిపారు. వీర
Read Moreసోనియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతున్
Read Moreపేద దేశాలకు ఇప్పట్లో వ్యాక్సిన్ లేనట్లే
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో ఐదో వంతు మందికి మరో ఏడాదిన్నర దాకా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. వచ్చే ఏడాదికి సరిపడా వ్యాక
Read Moreకట్నం కోసం.. భార్యతో కలసి అత్తమామలను చంపిన అల్లుడు
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కట్నం ఇవ్వలేదని అత్త, మామ లను అల్లుడే గొంతు కోసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వ
Read Moreమేం హిందూత్వను ఇంకా వదులుకోలేదు
ముంబై: శివ సేన ఇప్పటికీ హిందూత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉందని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శ
Read More1971 వార్ హీరోలకు నివాళులర్పించిన ప్రధాని మోడీ
విజయ్ దివస్ సందర్భంగా1971 వార్ హీరోలకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. 1971 డిసెంబర్లో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయానికి నేటితో యాభై ఏళ్లు నిం
Read Moreకేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన జగన్
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్. పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయడానికి సాయం చేయాలని కోరారు. సవరించిన
Read Moreలక్షా 44 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 30 వేలకు దిగువన కేసులు నమోదవ్వడమే ఇందుకు కారణం. మొన్న 22 వేల కేసులు నమోదవ్వగా న
Read Moreఐఐటీ మద్రాసులో మరో 79 మందికి కరోనా
చెన్నై: మద్రాసు ఐఐటీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 79 మంది స్టూ డెంట్లు ఈ వైరస్ బారినపడటంతో మొత్తం కేసుల సంఖ్య 183కి చేరిం ది. ఈ నెల ఒ
Read More












