దేశం
సమయం వృథా చేశారంటూ యూపీ సర్కారుకు సుప్రీం జరిమానా
ఓ కేసుకు సంబంధించి 5వందల రోజులకు పైగా ఆలస్యంతో అప్పీల్ పిటీషన్ వేయడంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు యోగి
Read Moreపియానో వాయిస్తుంటే ఆపరేషన్ చేసిన డాక్టర్లు
డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో పేషంట్లు బయపడుతారు. అయితే వారికి ఇబ్బంది కలగకుండా అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ నిర్వహిస్తారు. అయితే మధ్యప్రదేశ్ లో
Read Moreరెమిడెసివిర్ తో తగ్గిపోతున్న కరోనా వైరస్..రీసెర్చ్ లో తేల్చిన సైంటిస్ట్ లు
ప్రముఖ కరోనా వ్యాక్సిన్ రెమిడెసివిర్ వైరస్ ను హతమార్చుతున్నట్లు తేలింది. రీసెర్చ్ ప్రకారం ఈ వ్యాక్సిన్ వల్ల ప్రమాదం లేదని తేల్చారు. యూకే లోని యూనివర్
Read Moreపెరిగిన సెల్ ఫోన్ వినియోగం ..పెరిగిపోతున్న అసహనం
రీజన్ ఏదైనా కావొచ్చు 2019 నుంచి 2020 వరకు ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని సీఎంఆర్ – వివో సంస్థ తెలిపింది. కరోనా సమయంలో సెల్ ఫోన్ వినియోగం ఎంత
Read Moreసంపాదించడంలో పోటీ : కరోనా క్రైసిస్ లో లక్షలకోట్లు సంపాదించిన భారతీయులు
కరోనా పేదల్ని మరింత పేదవాళ్లుగా..ధనికులు మరింత ధనవంతులుగా మార్చేసిందని ప్రముఖ బిజినెస్ రీసెర్చ్ సంస్థ బ్లూం బెర్గ్ తెలిపింది. బ్లూం బెర్గ్ తెలిపిన వి
Read Moreకరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం మార్గదర్శకాలు
కరోనా వైరస్ వ్యాప్తి నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ త్వరలోనే భారత్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.ఈ క్రమంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం
Read Moreక్యాథలిక్ 2021 క్యాలెండర్ ను తగలబెట్టారు
కేరళలో క్యాథలిక్ 2021 క్యాలెండర్ ను తగలబెట్టారు కేరళ క్యాథలిక్ రీఫామ్ మూమెంట్ సభ్యులు. క్యాథలిక్ కౌన్సిల్ విడుదల చేసిన క్యాలెండర్ పై రేప్ కేసులో నింది
Read Moreప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. గూగుల్, జీమెయిల్, యూట్యూబ్ లాంటి గూగుల్ యాప్స్, వెబ్ సైట్స్ పనిచేయడంలేదు. వరల్డ్ వైడ్ గా ఈ ప్రాబ్లం
Read Moreకేసీఆర్ ఎన్ని దండాలు పెట్టినా కేంద్రం ఊరుకోదు
కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వచ్చారో స్పష్టం చేయాలి.. సీఎంగా ఆయన అది ఆయన బాధ్యత అని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీ వచ్చిన కేసీఆర్ వంగి
Read Moreదేశ రక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: దేశ రక్షణకు భారత ఆర్మీ దళాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. లడఖ్లో చైనాతో ఉద్
Read Moreరైతులు విషం తాగితే పట్టించుకోరు.. పిజ్జా తింటే కామెంట్లా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు బాలీవుడ్ హీరోయిన్ ప్రి
Read More74 మొక్కలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్
దివంగత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకాలతో ఓ పార్కును నిర్మించబోతున్నది తమిళనాడుకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ. ఈ పార్కులో ఓ లైబ్రరీని ఇతర వసతుల
Read Moreఎమ్మెల్యేగా పోటీ చేయనున్న సినీ నటుడు విశాల్
తెలుగు వాడైన తమిళ సినీ హీరో విశాల్ కోలీవుడ్ లో ఇప్పటికే తన సత్తా ఏంటో చాటాడు. నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడు పొలిటి
Read More












