దేశం
గుజరాత్ మాజీ సీఎం సోలంకి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాధవ్సింగ్ సోలంకి (94) శనివారం ఉదయం కన్నుమూశారు. మాధవ్సింగ్ సోలంకి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పన
Read Moreబాబ్రీ మసీదు కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ… హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిందితులను నిర్ద
Read Moreచట్టాలను వెనక్కి తీసుకుంటేనే.. మేమూ వెనక్కి పోతం
8వ రౌండ్ మీటింగ్లో రైతు యూనియన్లు కుదరదని చెప్పిన కేంద్ర మంత్రులు మళ్లీ ఏం తేలకుండానే ముగిసిన చర్చలు న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలపై కేంద్రం,
Read Moreఆరు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ.. హెచ్చరించిన కేంద్రం
కట్టడి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ పాకిందని కేంద్రం వెల్లడించింది. కేరళ, రాజస్థాన
Read Moreఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది పిల్లలు మృతి
మహారాష్ట్రలో దారుణం జరిగింది. భండారా జిల్లా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఆస్పత్రిలోని సిక్ న్యూ
Read Moreకర్నాటకలో స్కూళ్లు రీఓపెన్.. వందలాది టీచర్లకు కరోనా
బెంగళూరు: కరోనా వైరస్ కారణంగా దాదాపు తొమ్మిది నెలలుగా దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసేసి ఉన్నాయి. తిరిగి స్కూళ్లు తెరవడంపై కేంద్ర, రాష్ట్ర
Read MoreCSD క్యాంటీన్ల ద్వారా ఎలక్ట్రానిక్ గూడ్స్
ఆన్లైన్లో CSD క్యాంటీన్ల ద్వారా అమ్మే పోర్టల్ను ఇవాళ(శుక్రవారం) రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దీంతో వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్
Read Moreభారీగా తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ.5 వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిపై ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం మేర తగ్గించాలని కేంద్ర పెట్రోలియం మంత్రి
Read Moreచట్టాలు రద్దు చేయాలన్న రైతులు.. కుదరదన్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య 8వ విడత చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. ఈ నెల 15న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. మీటింగ్ లో రైతు సంఘాల నేతలంతా చ
Read Moreచీర కట్టులో జిమ్నాస్టిక్స్
సాధారణంగా మహిళలు చీర కట్టులో కొన్ని పనులు చేయడానికి ఇబ్బంది పడటం కామన్. ముఖ్యంగా క్రీడల్లో అయితే అది మరీ కష్టం. అందులోనూ చీరలో జిమ్నాస్టిక్స్ చేయడం
Read Moreవ్యాక్సిన్ మొదటి డోసు మోడీ తీసుకోవాలి
కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోవాలన్నారు ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్. దేశంలో అత్యవసర వినియోగానికి రెండు కరోనా వ్యాక్స
Read Moreముక్కు ద్వారా ఒక్క డోసులో కరోనా వ్యాక్సిన్: భారత్ బయోటెక్
కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్… భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందింది. మరికొన్నిరోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో కొవాగ్జిన్ స
Read Moreఈ నెల 13 వరకూ వరవరరావుకు ఆస్పత్రిలో చికిత్స: హైకోర్టు
విరసం నేత వరవరరావు ఈ నెల 13 వరకు ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల వరవరావును గతేడాది నవంబర
Read More












