దేశం
కల్తీ లిక్కర్ తాగి 12 మంది మృతి..మరో ఆరుగురి పరిస్థితి విషమం
మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పహవాలి, మన్పూర్ అనే రెండు గ్రామాల్లో కల్తీ మద్యం తాగి 12 మంది చనిపోయారు. మరో ఆరుగురు ఆస్పత్రి
Read Moreమేం దేనికైనా రెడీ: ఆర్మీ చీఫ్ నరవాణే
న్యూఢిల్లీ: ఏ దాడులను ఎదుర్కోవడానికైనా తాము సిద్ధమేనని భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే గురువారం స్పష్టం చేశారు. బాహ్య దాడులతోపాటు అంతర్గత అటాక్స్
Read Moreబర్డ్ ఫ్లూ వ్యాప్తికి రైతులు కారణమా?.. బీజేపీపై శివసేన ఫైర్
ముంబై: బర్డ్ ఫ్లూ వ్యాప్తికి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులు కారణమంటూ బీజేపీ నేతలు అనడంపై శివసేన పార్టీ మండిపడింద
Read Moreకొత్త ప్రైవసీ పాలసీ మంచిదే.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మెసేజ్లు చేస్కోండి
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ డేటాను ఫేస్బుక్తోపాటు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వాడుకుంటాననడం మీద ఆగ
Read Moreవాట్సాప్ నుంచి సిగ్నల్కు జంప్ అవ్వండి: పేటీఎం ఫౌండర్
న్యూఢిల్లీ: ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. యూజర్ల డేటాను ఫేస్బుక్తోపాటు ఇతర ప్లా
Read Moreహృదయాలను హత్తుకుంటున్న ఆ జంతువుల ఆత్మీయత
అసలే చలి కాలం. చలి తీవ్రతను తట్టుకోలేక మనుషులే కాదు జంతువులు కూడా చలి కాచుకుంటున్నాయి. జాతివైరం మరచి రెండు మూగప్రాణులు పక్కపక్కన కూర్చొని చలి
Read Moreదేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో మరోసారి అతి తక్కువ కరోనా కేసులు,మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12,584 కేసులు నమోదవ్వగా 167 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కే
Read Moreపద్నాలుగేళ్ల తర్వాత పుట్టిన పాప..ఆస్పత్రిలో ఆహుతయ్యింది!
భంఢారా ఆస్పత్రి ప్రమాదంలో విషాదం భంఢారా, నాగ్పూర్(మహారాష్ట్ర): పుట్టిన పిల్లలు పుట్టినట్లే పురుట్లోనే చనిపోతుంటే చివరికి ఓ పాప బతికింది. పద్నాలుగేం
Read Moreఅగ్రి చట్టాలను మీరు నిలిపేస్తరా.. మేం స్టే ఇవ్వాల్నా?
కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు రైతులతో చర్చల విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని కామెంట్ ఇ
Read Moreఅన్నింటికన్నా అగ్గువ మన టీకానే
ఫస్ట్ ఫేజ్ లో 3 కోట్ల మంది హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్ సెకండ్ ఫేజ్ లో 50 ఏండ్లు పైబడినవాళ్లకు.. దీర్ఘకాలిక రోగాలు ఉన్నోళ్
Read Moreరోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు..ఆయన భార్య, పీఏ మృతి
బెంగళూరు: కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. కర్నాటకలో యల్లాపూర్ నుంచి గోకర్ణ వెళుతుండగా ప్రమాదం జరిగింది. వేగం
Read Moreఆప్ ఎమ్మెల్యే పై ఇంక్ దాడి
ఉత్తర ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై దాడి జరిగింది. యూపీలోని ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించేందుకు రాయ్ బరేలీ లో ప్రభుత్వ అత
Read Moreఈ ఏడాది పేపర్ లెస్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రెడీ అవుతోంది. ఈసారి బడ్జెట్ సమావేశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీలు ప్రింట్ చేయకూడదని
Read More












