దేశం
నిరుద్యోగులకు సోనూసూద్ ఈ-రిక్షాలు
కరోనా వైరస్ ప్రభావంతో కష్టాలు పడుతున్న వారికి అండగా నిలుస్తూ వస్తున్న సినీ నటుడు సోనూసూద్. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారికి, పేదవారికి అండగా ఉంటూనే ఉన్నాడు.
Read Moreరాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
శ్రీగంగానగర్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో జీపులోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెం
Read Moreనిరసన తెలిపేందుకు కొన్ని హద్దులుంటాయి: సుప్రీం
నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. అయితే దానికంటూ కొన్ని హద్దులున్నాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎక్కడ పడితే అక్కడ..ఎప్పుడు పడితే
Read Moreరామమందిర నిర్మాణానికి కోట్లలో విరాళాలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఇప్పటివరకూ రూ 1500 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. ఈ న
Read Moreఅడవిపంది అనుకొని స్నేహితుణ్ని కాల్చేశాడు
తిరువొత్తియూరు: అడవి జంతువుల వేటకు వెళ్లి పొరపాటున తన వెంట వచ్చిన స్నేహితుడినే ఓ వ్యక్తి తుపాకీతో కాల్చిన ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచే
Read Moreవాహనదారులపై పెట్రో బాంబ్.. లీటర్ ధర 92కు చేరువ
పెట్రోల్, డీజిల్ రేట్లు రోజురోజుకు ఆకాశన్నంటుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా పెట్రోల్ ధర వివిధ నగర
Read Moreఅగ్రి చట్టాలపై ప్రశ్నించిన అన్నదాతలను జైళ్లకు పంపుతారా?
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాతలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ సమస్య ఓ కొల
Read Moreసిల్క్ స్మిత బయోపిక్ లో నటి శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దివంగత నటి సిల్క్స్మిత జీవితకథ ఆధారంగా నిర్మితమవుతున్న బయోపిక్లో శ్రీరెడ్డి లీడ్ రోల్ పోషి
Read Moreఎంసీఎఫ్ లో మాల్యా వాటాల అమ్మకం
యూబీ గ్రూప్ నుంచి బకాయిల రికవరీలో భాగంగా మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(MCF)లో విజయ మాల్యాకు చెందిన 12 శాతం వాటాను బ్యాంకులు అమ్మేశాయి. షేర్
Read Moreముస్లిం నేత దేశ ప్రధాని కావడం ఇప్పట్లో కష్టమే
న్యూఢిల్లీ: మన దేశంలోని యువ ముస్లిం నేతలు ప్రధాని పదవిని చేపట్టడం కష్టతరమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పట్లో ఒక ముస్లిం లీడర్ ప
Read Moreపేదల బాగు కోరే బడ్జెట్నే కేంద్రం తీసుకొచ్చింది
న్యూఢిల్లీ: కరోనా వల్ల భారత్తోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కొత్త బడ్జెట్లో దేశ
Read Moreబాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 11 మంది సజీవ దహనం
తమిళనాడులోని విరుద్నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివకాశీలోని సత్తూరు సమీపంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం
Read MoreICICI స్కాంలో చందా కొచ్చర్కు బెయిల్
ICICI బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచ్చర్కు ఊరట లభించింది. ఐసీఐసీఐ -వీడియోకాన్ మనీ లాండరింగ్ ముంబైలోని PMLA కోర్టు చందా కొచ్చర్కు బెయిల్ మంజూరు చేసిం
Read More












