దేశం
తమిళ రైతులూ మీరు సూపర్
రికార్డు స్థాయిలో పంటలు పండించారు: ప్రధాని మోడీ సాగు నీటిని చక్కగా వాడుకున్నరు ‘పర్ డ్రాప్.. మోర్ క్రాప్’ మంత్రం ముఖ్యం ఈ డికేడ్ ఇండియాదే..ప్రపంచం మనవ
Read Moreఅధికారంలోకి వస్తే.. సీఏఏను ఆపేస్తం
శివసాగర్ (అస్సాం): తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అస్సాంలో సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలును నిలిపివేస్తామని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గ
Read More25 మందిని కాపాడిన ఫోన్ కాల్: ధౌలిగంగ ఉప్పొంగుతోంది కొడుకా ఉరుకు
తపోవన్ ప్రాజెక్టులో పని చేస్తున్నవిపుల్ కైరేనికి తల్లి ఫోన్ 25 మందిని కాపాడిన ఫోన్ కాల్ న్యూఢిల్లీ: కొడుకు ప్రాణం డేంజర్లో ఉందని ఆ తల్లికి భయమ
Read Moreఅమెరికాలో మనోళ్లిద్దరికి కీలక పదవులు
నామినేట్ చేసిన ప్రెసిడెంట్ జో బైడెన్ హోస్టన్: భారత సంతతికి చెందిన మరో ఇద్దరిని అమెరికా ప్రభుత్వం కీలక పదవుల్లో నియమించింది. అమెరికా కోర్ స్టేట్ అండ్
Read Moreకరోనా మరణాలు మన దగ్గరే తక్కువ
రికవరీ రేటులోనూ ఫస్ట్ ప్లేస్ సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత తక్కువగా కరోనా డెత్ రేటు ఇండియాలోనే నమోదైందని సెంట్రల్
Read Moreవైరల్ వీడియో: పాము రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపేశారు
ఉడిపి: అవును.. మీరు చదివింది నిజమే. పాము ఏంటి.. రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపడమేంటి అనుకుంటున్నారా.. ఇంకా అనుమానం డౌటెందుకు వెంటనే కింద వీడియో లింక్ క
Read Moreదీదీ భయమే బెంగాల్లో బీజేపీని గెలిపిస్తుంది
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఈ యేడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఢంకా మోగిస్తామని ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ అన్నారు. బీజేపీ దూకుడ
Read Moreమరోసారి గృహ నిర్బంధంలో ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనతోపాటు తండ్రి
Read Moreప్రజాధనాన్ని మోడీ లూటీ చేస్తున్నారు
ప్రధాని మోడీ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. కరోనా టైమ్లో తన కార్పొరేట్ మిత్రులకు లోన్లను మాఫీ చేయడం ద్వారా
Read Moreకర్నూలు జిల్లా ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్పురం గ్రామం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ద
Read Moreహైదరాబాద్ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదు
న్యూఢిల్లీ: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన మోడీ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్తోపాట
Read Moreవ్యాక్సిన్ వేయించుకొని ఇప్పటికి 27 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఎంతమందికి వ్యాక్సినేషన్ చేశామనే వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 84,800 మందికి టీకా వేశామని అందులో 27
Read Moreపుల్వామా దాడికి రెండేళ్లు.. అమరుల త్యాగాలు మరువలేం
న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా నివాళులు అర్పించారు. 2019లో జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో సైని
Read More












