దేశం

11 మంది శిక్షణా సైనికులకు కరోనా పాజిటివ్

ఇండో-టిబెట్‌ సరిహద్దు భద్రతా దళ ట్రైనింగ్ సెంటర్ లోని 11 మంది సైనికులు కరోనా బారినపడ్డారు. వీరిని ట్రీట్ మెంట్ కోసం శివగంగ ప్రభుత్వ ఆస్పత్రిలోని

Read More

అమిత్ షా రాజీనామా చేయాల్సిందే

కోల్ కతా: బెంగాల్, కూచ్ బెహర్ లోని సితల్ కుచ్చిలో ఎన్నికల పోలింగ్ లో భాగంగా భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోవడంపై సీఎం మమతా బెనర్జీ సీర

Read More

టీకా వేయించుకుంటే బీర్ ఫ్రీ

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. మరో వైపు ప్రజ

Read More

ఇతర దేశాలకు పంపడం వల్లే మనకు టీకా కొరత 

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విమర్శించారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎక్కువ టీకాలను పంపడంతో

Read More

కేంద్ర వైఫల్యం వల్లే కరోనా సెకండ్ వేవ్ విజృంభణ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ మాజీ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. కేంద్ర సర్కార్ వైఫల్యం వల్లే దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్త

Read More

కన్యత్వ పరీక్షలో ఫెయిల్.. విడాకులిస్తూ తీర్పు

కొల్హాపూర్: కన్యత్వ పరీక్షలో ఫెయిల్ అయ్యిందని భార్యను భర్త గెంటేసిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జరిగింది. వివరాలు.. కొల్హాపూర్ లో కంజర్ భట్ కులాన

Read More

ఆ వయసు దాటితే ఏ మతాన్నయినా అవలంబించొచ్చు

న్యూఢిల్లీ: యుక్త వయసులో ఉన్న వారికి తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి మత మార్పిడుల విష

Read More

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా

నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు వ

Read More

యూఎస్​లో అనుమానాస్పద స్థితిలో ఇండియన్ దంపతులు మృతి

ముంబై: యూఎస్​లో దారుణం జరిగింది. ఇండియాకు చెందిన సాఫ్ట్​వేర్ ఇంజనీర్ బాలాజీ రుద్రావర్‌‌‌‌‌‌‌‌ (32), అతని భార్య

Read More

8 రాష్ట్రాల్లో కరోనా కర్ఫ్యూ

కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆంక్షలు దేశంలో ఒక్కరోజే 1.31 లక్షల కొత్త కేసులు వైరస్‌‌‌‌‌‌‌‌ బారిన ప

Read More

రైతులకు గుడ్‌న్యూస్.. పాత రేటుకే డీఏపీ

నాన్ యూరియా ధరలు పెంచొద్దు ఫర్టిలైజర్ కంపెనీలకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: డీఏపీ, ఇతర నాన్ యూరియా ఎరువుల రేట్లను పెంచొద్దని ఫర్టిలైజర్ కంపెనీ

Read More

ఢిల్లీలో విద్యాసంస్థల మూసివేత

ఢిల్లీలో కరోనా కేసులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్కరోజే 7,437కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీస

Read More

దీదీ ఆత్మపరిశీలన చేస్కో

కోల్ కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇప్పటికైనా దీదీ ఆత్మపరిశీలన చేసుకోవాలని

Read More