దేశం
రెమిడెసివిర్ ఎగుమతులపై కేంద్రం బ్యాన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పేషంట్స్ కు ట్రీట్మెంట్ లో కీలకమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివి
Read Moreకోవిడ్ నాలుగో వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టం
న్యూఢిల్లీ: నాలుగో కరోనా వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యం
Read Moreదేశమంతటా మళ్లీ లాక్ డౌన్ వేయాలె
ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు జిల్లాల్లో లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ
Read Moreటీకా ఉత్సవ్.. కరోనాపై రెండో యుధ్ధం
న్యూఢిల్లీ: ఇవాళ్టి నుంచి దేశంలో కరోనా టీకా ఉత్సవ్ మొదలైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న టీకా ఉత్సవ్ గురించి మోడీ మాట్లాడారు. దీన్ని కరోనా మీద చేస్తున్
Read Moreలాక్ డౌన్ ఇష్టం లేదు..కానీ మరో ఆప్షన్ లేదు
పరిస్థితి చేయిదాటితే లాక్ డౌన్ తప్ప మరో ఆప్షన్ లేదన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. లాక్ డౌన్ పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో వయస్సు
Read More48 గంటలు.. 12 మంది టెర్రరిస్టులు హతం
షోపియాన్: సెక్యూరిటీ ఫోర్సెస్ తో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్, షోపియాన్ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరి
Read Moreపాత స్టాక్కే పాత ధర.. ఎరువుల ధరలపై మాటమార్చిన కేంద్రం
ఎరువుల ధరలపై కేంద్రం మరోసారి మాట మార్చింది. ఎరువుల ధరను పెంచేది లేదంటూ ప్రకటించి 24 గంటలు దాటక ముందే మరో ప్రకటన చేసింది. పాత స్టాక్కు మాత్
Read Moreఎంసీసీ పేరును 'మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్' గా మార్చాలి
కోల్ కతా: బెంగాల్ లోని కూచ్ బెహర్ లో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ సందర్భంగా తృణమూల్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. దీన్ని అ
Read Moreలాక్డౌన్ పెట్టె ఆలోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్రలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో లాక్డౌన్ పెట్టే అవకాశముందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్తున్నారు. ఈ విషయం గురించి స
Read Moreదేశంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు
భారత్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో లక్ష 52 వేల 879 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజు వారీ లెక్కల పరంగా చూస
Read Moreవ్యాక్సిన్ వేయించుకున్నొళ్లకు డిజిటల్ సర్టిఫికేట్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లు లేవంటూ కొన్ని రాష్ట్రాల్లోని టీకా కేంద్రాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ఆన్లైన్లో వ్యాక్సిన్ కోసం బుక్చ
Read Moreఅల్లరిమూకలపై జవాన్ల కాల్పులు.. నలుగురు మృతి
బెంగాల్ ఎన్నికల్లో హింస పోలింగ్ బూత్పై అల్లరి మూకల దాడి.. గన్స్ లాక్కునే యత్నం.. జవాన్ల కాల్పుల్లో నలుగురు మృతి..ఘర్షణల్లో మరొకరు
Read Moreదీదీ.. ఇకపై మీ ఆటలు సాగవు
బెంగాల్ గడ్డ బీజేపీకి సైద్ధాంతికంగా ఎంతో స్ఫూర్తిని, శక్తిని ఇచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. నదియా జిల్లా, కృష్ణా నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంల
Read More












