దేశం
వ్యాక్సిన్ పై రాజకీయాలొద్దు..టెస్టులే ముఖ్యం
కరోనా వ్యాక్సిన్ పై రాజకీయాలొద్దన్నారు ప్రధాని మోడీ. అందరూ టెస్టింగ్ గురించి మరిచిపోయి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్త
Read Moreమోడీజీ.. ఖర్చులపై చర్చ జరపండి
న్యూఢిల్లీ: పెట్రో ధరలపై ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉన్నప్
Read Moreమోడీకి ఒక్క నోటీసైనా ఇచ్చారా?
దంజూర్: ఎన్నికల కమిషన్ తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆమె విమర్శలకు దిగా
Read Moreఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సచిన్
మాస్టర్ బ్లాస్టర్..భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా నుంచి కోలుకున్నారు. సచిన్ కు మార్చి 27న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన
Read Moreవ్యాక్సిన్ తీసుకున్నా వదలని కరోనా.. కేరళ సీఎంకు పాజిటివ్
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడుతున్నారు. నిన్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కరోనా బారిన
Read Moreఈ రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు
తన జీవితంలో ఈ రోజు అత్యంత సంతోషకరమైన రోజన్నారు మావోల చెర నుంచి విడుదలైన జవాన్ రాకేశ్వర్ సింగ్ భార్య మీను. తన భర్త తప్పకుండా తిరిగి వస్తాడనే
Read Moreచైనా సైబర్ అటాక్స్ కు భయపడం
న్యూఢిల్లీ: టెక్నాలజీలో భారత్ కంటే చైనా ముందుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ అన్నారు. అయితే డ్రాగన్ కంట్రీని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెల
Read More10 షోకాజ్ నోటీసులిచ్చినా లెక్క చేయను
తనకు ఎలక్షన్ కమిషన్ నోటీసులివ్వడాన్ని తప్పుబట్టారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 10 షోకాజ్ నోటీసులిచ్చినా తాను లెక్క చేయబోనన్నారు. ఐక్యంగా ఓటేయమని
Read Moreలాక్ డౌన్ భయంతో సొంత ఊళ్లకు వెళ్తున్న వలస కూలీలు
కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అవుతుండటంతో.. దేశంలోని అనేక రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో కూలి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి
Read Moreజవాన్ రాకేశ్వర్ సింగ్ను విడుదలచేసిన మావోలు
ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా దొరికిపోయిన రాకేశ్వర్ సింగ్ను మావోలు విడుదల చేశారు. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో స
Read Moreవ్యాక్సినేషన్ లో అమెరికాను దాటిన భారత్
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో కీలకమైన వాక్సినేషన్ లో భారత్ దూసుకెళ్తోంది. టీకా వేయడంలో తొలి ప్లేస్ లో ఉన్న అగ్రరాజ్యం అమెరికాను అధిగమించింది. తద్వారా వేగ
Read Moreముంబై లోని వ్యాక్సిన్ సెంటర్లలో నో స్టాక్ బోర్డులు
కరోనా టీకాలు వేయించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడుతోంది. కొన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నో స
Read Moreకరోనా ఎఫెక్ట్.. భారత ప్రయాణికులకు న్యూజిలాండ్ నో ఎంట్రీ
వెల్లింగ్టన్: మన దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా దేశాలు భారత ప్రయాణికుల విష
Read More












