దేశం

అస్సాంలో భారీ నల్ల త్రాచు కలకలం

అస్సాంలో భారీ నల్ల త్రాచును పట్టుకున్నారు. 16 ఫీట్ల పొడవు, 20 కేజీల బరువున్న ఈ పామును నాగాన్ లోని తేయాకు తోటల్లో గుర్తించారు కార్మికులు. వెంటనే స్నేక్

Read More

ప్రాణాంతక వ్యాధి కబలిస్తోంది..  చిన్నారిని కాపాడండి

తమ బేబి వేదికను కాపాడమంటూ దాతలను వేడుకుంటున్న తల్లిదండ్రులు రూ.16కోట్ల ఖరీదైన మందులు వాడితే బతుకుతుందన్న వైద్యులు చిన్నారి ప్రాణ

Read More

ఎన్ కౌంటర్లో 14 కు చేరిన మృతుల సంఖ్య.. 21 మంది మిస్సింగ్

చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న(శనివారం)సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయిన జవాన్ల సంఖ్య 14 కు చేరింది. మావోల కాల్పుల్లో నిన్న ఐదుగురు

Read More

ఫోన్‌లో మాట్లాడుతూ ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఎవరికైనాసరే ఒక డోసు ఇచ్చిన 15 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వాలి. కానీ, ఒక నర్సు మాత్రం ఫోన్‌లో మాట్లా

Read More

కరోనా బారిన సెలబ్రిటీలు

కరోనా సెకండ్ వేవ్ స్పీడ్ గా విస్తరిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఇలా ఎవ్వరినీ వదలడం లేదు. ఇటీవల సచిన్ టెండుల్కర్, అలియా భట్, పరేష్ రావల్, రణ్ బీర్ క

Read More

కరోనా విజృంభణ..ఒక్కరోజే 93 వేలకు పైగా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతోంది. గత కొన్ని రోజులుగా రోజు వారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 93,249 పాజిటివ

Read More

ఇడ్లీ బామ్మకు ఇంటి స్థలమిచ్చిన ఆనంద్ మహీంద్రా

బయటకెళ్లి టిఫిన్ చేస్తే ప్లేట్ ఇడ్లీ ధర తక్కువలో తక్కువ రూ. 30 ఉంటుంది. కానీ కోయంబత్తూరుకు చెందిన కమలాథల్ కేవలం రూ. 1కే ఇండ్లీ అందిస్తూ.. 30 సంవత్సరాల

Read More

చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్.. 15 మంది జవాన్లు మిస్సింగ్

చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు... ఎన్ కౌంటర్ కొనసాగింది. మావోల

Read More

తుపాకులు వీడండి.. కలసి పని చేద్దాం

తమల్పూర్: దేశ శ్రేయస్సు కోసం హింసా బాటను వీడి కలసి రావాలని మిలిటెంట్లను ప్రధాని మోడీ కోరారు. అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మిలిట

Read More

మత కలహాలతో గెలవాలని బీజేపీ కుట్ర

రాయిదిగి: ఎన్నికల్లో గెలుపు కోసం బెంగాల్ లో మత కలహాలకు బీజేపీ కుట్ర పన్నుతోందని తృణమూల్ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సౌత్ 24 పరగ

Read More

సోనూసూద్ పేరుతో డబ్బులు వసూలు చేసిన ఛీటర్ అరెస్ట్

హైదరాబాద్: రియల్ హీరో.. సినీనటుడు సోనూసూద్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న బీహార్కు చెందిన ఆశిష్ కుమార్ (23)ను సైబరాబాద్ పోలీసులు అరె

Read More

బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేస్తోంది

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ సర్కార్ నాశనం చేస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎ

Read More

మహారాష్ట్రలో  8వ తరగతి వరకు పరీక్షల్లేవ్.. అందరూ పైతరగతులకు ప్రమోట్

కరోనా నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ముంబై: కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వి

Read More