దేశం

నెలాఖరు వరకు షిరిడీ ఆలయం మూసివేత

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తుండడంతో రోజు రోజుకూ ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతోపాటు.. శుక్రవార

Read More

ఇంటి లోన్ పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ

న్యూఢిల్లీ: ఇంటి లోన్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీని పెంచింది. హోమ్ లోన్ల మీద 25 బేసిస్ పాయింట్స్ (బీపీఎస్) ప్రకారం వడ్డీ రేటును 6.70 శాతం నుంచి

Read More

మావోల దాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణం

న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టుల దాడికి ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్ గడ్ లో నక్సల

Read More

మరికొద్ది గంటల్లో పోలింగ్.. 428 కోట్లు సీజ్ 

చెన్నై: పోలింగ్ కు కొన్ని గంటల ముందు తమిళనాడులో భారీగా నగదు పట్టుపడింది. రేపు పోలింగ్ జరగనున్న నేపధ్యంలో రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు డబ్బులు, ఖరీ

Read More

నక్సల్స్ ఏరివేతను వేగవంతం చేస్తాం

రాయ్ పూర్: నక్సల్ ఏరివేతను వేగవంతం చేస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్ గడ్ లోని జోనగూడ బార్డర్ లో నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన 2

Read More

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఇవాళ (సోమవారం)న రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తన

Read More

కరోనా సెకండ్ వేవ్ చాలా డేంజర్

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తో జాగ్రత్తగా ఉండాలని దేశ రాజధానిలోని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. గతంలో చూసిన దాని కంటే ఈ వేవ్ ప్రమాదకరమన

Read More

ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021 )కు ఒక వైపు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా..మరోవైపు కరోనా వైరస్ లీగ్ ను కమ్మేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. ఇప్పటికే పలువ

Read More

రైతులకు అండగా నిలిస్తే కక్ష కడతారా?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలకు దిగారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలకు తాను మద్దత

Read More

అమర జవాన్లకు నివాళులర్పించిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చేరుకున్నారు.అమర జవాన్లకు నివాళులర్పించిన అమిత్ షా.. చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులను పర

Read More

అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు

మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు భద్రతా బలగాలు నివాళులర్పించాయి.ఛత్తీస్ గఢ్ బీజాపూర్ లో అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. జవాన్

Read More

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ మావోయిస్టు హిడ్మా పనేనా?

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా తరెంలో జవాన్లపై జరిగిన దాడికి సూత్రధారిగా సుక్మా జిల్లా పువర్తికి చెందిన హిడ్మా ఆయన సహచరి సుజాతగా పోలీసులు అనుమా

Read More

దేశంలో తొలిసారి లక్ష దాటిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ వ్యాప్తితో ఇండియాలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 1,

Read More