దేశం

ఎంపీల తీరుతో మనస్తాపం చెందా

న్యూఢిల్లీ: రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగుతోంది. సభ మొదలైన వెంటనే విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. పెగాసస్‌పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంత

Read More

12 యూనివర్సిటీలకు వీసీల నియామకం: లిస్ట్ ఇదే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 సెంట్రల్ యూనివర్సిటీలకు వైస్‌ చాన్సెలర్ల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర విశ

Read More

థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోవచ్చు

భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్త

Read More

ఈ నెల 27 వరకు రాజ్ కుంద్రా కస్టడీ పొడిగింపు

వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోలీసు కస్టడీని ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు పొడిగించింది. ఇవాళ్టి(శుక్రవారం) తో రాజ్ పోలీ

Read More

రాజ్యసభ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సస్పెండ్

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్ ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు. ఈ సెషన్ మొత్తం పాటు సస్పెండ్ చేస్తున్నట్టు వెంకయ్య నాయుడు.

Read More

రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు

న్యూఢిల్లీ: ఫోన్‌ హ్యాకింగ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ అన్నారు.

Read More

కొండచరియలు విరిగి పడి 36 మంది మృతి

మహారాష్ట్రలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయి. రాయ్ గఢ్ జిల్లాలోని మూడు చోట్ల మట్టిపెళ్లలు విరిగిపడి ఇప్పటివరకు 36 మంది చని

Read More

ఉద్యోగులకు సగం జీతంతో ఐదేళ్లు సెలవులు

మధ్యప్రదేశ్ గవర్నమెంట్  ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు, జీతం విషయం లో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీ

Read More

కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్.. ముగ్గురు మృతి

ముంబై గొవాండి ఏరియాలో ఘోరం జరిగింది. భారీ వర్షాల కారణంగా గొవాండి ఏరియాలోని శివాజీ నగర్ లో మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు

Read More

మాట్లాడేముందు.. బ్యాటింగ్ శైలి అనుకరించిన నవ్ జోత్ సింగ్

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు నవ్ జోత్ సింగ్ సిద్ధు. చండీగఢ్ లోని పంజాబ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్

Read More

పెగాసస్‌ను కేంద్రమే కొనుగోలు చేసింది

పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు

Read More

వెంటిలేటర్‌‌పై భర్త.. వీర్యం సేకరించిన రెండ్రోజులకే మృతి

వడోదరా: కరోనాతో బాధపడుతూ వెంటిలేటర్ పై ఉన్న తన భర్త వీర్యం ఇప్పించాలని ఓ మహిళ కోర్టును కోరింది. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరలో జరిగింది. కరోనా కారణంగా ఓ వ

Read More

మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. వర్షాల కారణంగా రాయగఢ్‌ జిల్లాలోని మహడ్‌ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించగ

Read More