దేశం
సోనియాతో మమతా బెనర్జీ భేటీ
సోనియా, రాహుల్ గాంధీలతో మమత ముఖాముఖి న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో పశ్చిమ బెంగాల్ ముఖ్య
Read Moreవరకట్న వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
వరకట్నాన్ని నిర్మూలించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై వరకట్న వేధింపులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస
Read Moreనేనేం జ్యోతిష్యురాలిని కాదు
న్యూఢిల్లీ: అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చి
Read Moreవ్యాక్సిన్ తీసుకున్నా.. డాక్టర్కు రెండుసార్లు కరోనా
ముంబై: కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే టీకా తీసుకున్నా కరోనా రాదని చెప్పలేమని డాక్టర
Read Moreమీ ఫోన్లో మోడీ ఆయుధం.. చర్చ జరగొద్దా?
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పెగాస&zw
Read Moreవరదలకు ఐదుగురు మృతి..11మంది గల్లంతు
హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు సంభవించాయి.ఈ వరదలకు కులు, లాహౌల్-స్పితి జిల్లాల్లో ఐదు మంది మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. 11 మంది తప్పిపోయ
Read Moreమాటలు సరిపోవు..యడ్యూరప్పకు మోడీ ప్రశంసలు
కర్ణాటక అభివృద్ధికి, బీజేపీకి యడ్యుూరప్ప చేసిన సేవలకు మాటలు సరిపోవన్నారు ప్రధాని మోడీ. దశాబ్ధాలుగా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల
Read Moreకర్నాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బొమ్మై
కర్నాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్భవన్లో బసవరాజ్ బొమ్మై చేత ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చాంద్ గెహ్లా
Read Moreపేరు, లోగో, ట్యాగ్ లైన్ సూచిస్తే.. రూ.15 లక్షల ప్రైజ్మనీ
న్యూఢిల్లీ: బడ్జెట్ లెక్కల కోసం కొత్తగా డెవలప్మెంట్ ఫైనాన్షియల్ సంస్థ (డీఎఫ్ఐ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇంద
Read Moreఆకస్మిక వరదలకు నలుగురు బలి.. 30 మంది గల్లంతు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని కిష్త్వర్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. హోన్జార్ గ్రామంలో హఠాత్తుగా వచ్చిన వరదలకు తీవ్ర నష్టం జరిగ
Read Moreయూపీలో రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్ సనేహి ఘాట్ సమీపంలోని కొత్వాలి ఏరియాలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన డబుల్ డె
Read Moreకర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై
కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై ఎన్నికయ్యారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హో
Read Moreప్రధాని మోడీని కలిసిన మమతా బెనర్జీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత ప్రధానిని మొదటిసారి కలుస్తున్నారు మమత. బెంగ
Read More












