దేశం

రియల్ హీరో ‘సోనూ సూద్’ బర్త్‌డే.. ట్విట్టర్‌‌లో ట్రెండింగ్

హైదరాబాద్: కరోనా టైమ్‌లో ప్రజలను ఆదుకోవడంతో నటుడు సోనూ సూద్ పేరు మార్మోగిపోయింది. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను సొంతూళ్లకు పంపడం, కొవిడ్ పేషె

Read More

ట్విట్టర్​లో 7 కోట్లు దాటిన మోడీ ఫాలోవర్లు

న్యూఢిల్లీ: ట్విట్టర్​లో ప్రధాని నరేంద్ర మోడీని ఫాలో అవుతున్నోళ్ల సంఖ్య 7 కోట్లు దాటింది. ఇప్పుడు యాక్టివ్​గా ఉన్న పొలిటీషియన్లలో ఎక్కువమంది ఫాలో అవుత

Read More

పాముతో  ఆటలాడి ప్రాణం తీసుకుండు

థానే: మహారాష్ట్రలో ఓ యువకుడు పాముతో చెలగాటమాడి, అది కాటేయడంతో చనిపోయాడు.  థానే జిల్లా ముంబ్రా టౌన్ షిప్​లో ఉండే మొహమ్మద్ షేక్ బుధవారం మార్కెట్ ఏర

Read More

సీబీఎస్ఈ రిజల్ట్స్.. మీ హాల్ టికెట్ నెంబర్ తెలుసా?

సీబీఎస్ఈ ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని హాల్ టికెట్ల్ విడుదల చేయడానికి ముందు బోర్డు పరీక్షలు రద్దు చేయబడ్డాయి. దాం

Read More

మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు

కేంద్ర ప్రభుత్వం మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లను ఖరారు చేసింది. OBC-27%, EWS-10% రిజర్వేషన్‌ అమలుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ రిజర్వేషన్లు UG (

Read More

బీచ్‌లో మైనర్ల గ్యాంగ్‌రేప్.. పిల్లల్ని బయటకు ఎందుకు పంపారన్న సీఎం

పనాజీ: గోవాలో ఇద్దరు మైనర్ బాలికలు గ్యాంగ్‌రేప్‌కు గురవ్వడం సంచలనంగా మారింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నలుగురిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి

Read More

కాగ్నిజెంట్‌లో లక్ష ఉద్యోగాలు.. 45 వేల మంది ఫ్రెషర్స్‌కు చాన్స్

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త అందించింది. ఈ ఏడాది లక్ష మందిని రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. 2022

Read More

వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‌’.. లాంచ్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. సందేశ్‌గా నామకరణం చే

Read More

కేరళలో శని, ఆదివారాలు పూర్తి లాక్ డౌన్

కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కేరళలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22 వేల 56 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు.దీంతో  ఆ రాష్ట్రంలో మొత్త

Read More

కేరళలో పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ కు సంకేతం

మహారాష్ట్ర హోం మంత్రి రాజేష్ తోప్ ముంబయి: దక్షిణాదిలోని కేరళ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. బయటపడుతున్న కొత్త వేరియంట్లు థర్డ్ వేవ్ కు

Read More

Paytm లో 20 వేల ఉద్యోగాలు..జీతం 35 వేలు

Paytm దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు ఈ 20,000 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లకు నె

Read More

కేంద్ర ప్ర‌భుత్వ స్కీమ్: భార్యాభర్తలకు రూ.10 వేల పెన్షన్

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక 2015లో అమ‌లులోకి తెచ్చిన అటల్ పెన్ష‌న్ యోజ‌న స్కీమ్ ద్వారా భార్యాభ‌ర్త‌

Read More

భారత్ అమెరికా మధ్య స్వేచ్ఛ, సమానత్వమే కీలకం

భారత్ అమెరికా సంబంధాల్లో స్వేచ్ఛ, సమానత్వమే కీలకమన్నారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. భారత పర్యటనలో ఉన్న బ్లింకెన్... ఢిల్లీలో విదేశాంగ మం

Read More