దేశం
కశ్మీర్లో ఎన్కౌంటర్.. టాప్ టెర్రరిస్ట్ మృతి
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలోని సోపోర్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు
Read Moreఎక్స్ప్లోజివ్స్తో భారత భూభాగంలోకి దూసుకొచ్చిన డ్రోన్
జమ్మూకశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా కనాచక్లో శుక్రవారం ఓ డ్రోన్ను భద్రతా
Read Moreమోడీ, అమిత్ షాలను కొట్టే సమయం వచ్చింది
పెగసాస్ స్పైవేర్ వల్ల పార్లమెంట్లో అలజడిరేగుతోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఫోన్ల హ్యాకింగ్&
Read Moreకేరళలో ‘జికా’ కలకలం.. 44కు చేరిన కేసులు
తిరువనంతపురం: ఓ వైపు అదుపులోకి రాని కరోనా కేసులతో సతమతం అవుతున్న కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అదు
Read Moreపెన్షనర్లకు పోస్టాఫీసుల ద్వారా లైఫ్ సర్టిఫికెట్స్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ . కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా వృద్దులు, పెన్షన్ దారులు తమ లైఫ్ సర్ట
Read Moreసీఎం పదవి వదులుకోవడానికి రెడీ.. నాకు పార్టీయే ముఖ్యం
బెంగళూరు: గత కొన్ని వారాలుగా కర్నాటక ముఖ్యమంత్రి మార్పుపై అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీఎం పదవి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి యడియూరప్పను దిం
Read Moreమా ఫోన్లను కేంద్రం హ్యాక్ చేసింది
కోల్కతా: దేశ రాజకీయాల్లో పెగాసస్ స్పైవేర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్ట
Read Moreఇది నయా భారత్.. ఉగ్రవాదులను మట్టుబెట్టే వీడియో
కశ్మీర్: మన దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు టెర్రరిస్టులు పాకిస్థాన్ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడుతుంటారు. ఆ ముష్కరులు దాడులకు పాల్పడే
Read Moreఐటీ దాడులతో మీడియాను భయపెట్టలేరు
న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ పై జరిగిన ఐటీ దాడులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఇలాంటి దాడులతో మీడియాను భయపెట్టలేరని కే
Read Moreశిల్పా శెట్టి భర్త పోర్నోగ్రఫీ కేసు: 70 వీడియోలు స్వాధీనం
ముంబై: సినిమా చాన్సుల పేరుతో యువతులను ట్రాప్ చేసి బూతు సినిమాల్లో నటించేలా చేస్తున్న బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు దర్యాప్తు
Read Moreదేశ వ్యతిరేకులను ఎన్ కౌంటర్ చేసేస్తాం
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై
Read Moreరాజ్యసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన
రాజ్యసభలో విపక్షాల ఆందోళన కంటిన్యూ అవుతుంది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య
Read Moreకేరళలో శని,ఆదివారం పూర్తి లాక్ డౌన్
దేశంలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి.. మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు క
Read More












