దేశం

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. టాప్ టెర్రరిస్ట్ మృతి

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు

Read More

ఎక్స్‌ప్లోజివ్స్‌తో భారత భూభాగంలోకి దూసుకొచ్చిన డ్రోన్

జ‌మ్మూక‌శ్మీర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా క‌నాచ‌క్‌లో  శుక్ర‌వారం ఓ డ్రోన్‌ను భద్రతా

Read More

మోడీ, అమిత్ షాలను కొట్టే సమయం వచ్చింది

పెగసాస్ స్పైవేర్ వల్ల పార్లమెంట్‌లో అలజడిరేగుతోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.  ఫోన్ల హ్యాకింగ్&

Read More

కేరళలో ‘జికా’ కలకలం.. 44కు చేరిన కేసులు

తిరువనంతపురం: ఓ వైపు అదుపులోకి రాని కరోనా కేసులతో సతమతం అవుతున్న కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అదు

Read More

పెన్షనర్లకు పోస్టాఫీసుల ద్వారా లైఫ్ సర్టిఫికెట్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ . కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ కేంద్రాల ద్వారా వృద్దులు, పెన్షన్ దారులు తమ లైఫ్ సర్ట

Read More

సీఎం పదవి వదులుకోవడానికి రెడీ.. నాకు పార్టీయే ముఖ్యం

బెంగళూరు: గత కొన్ని వారాలుగా కర్నాటక ముఖ్యమంత్రి మార్పుపై అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీఎం పదవి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి యడియూరప్పను దిం

Read More

మా ఫోన్లను కేంద్రం హ్యాక్ చేసింది

కోల్‌కతా: దేశ రాజకీయాల్లో పెగాసస్ స్పైవేర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్ట

Read More

ఇది నయా భారత్.. ఉగ్రవాదులను మట్టుబెట్టే వీడియో

కశ్మీర్: మన దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు టెర్రరిస్టులు పాకిస్థాన్‌ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడుతుంటారు. ఆ ముష్కరులు దాడులకు పాల్పడే

Read More

ఐటీ దాడులతో మీడియాను భయపెట్టలేరు

న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ పై జరిగిన ఐటీ దాడులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఇలాంటి దాడులతో మీడియాను భయపెట్టలేరని కే

Read More

శిల్పా శెట్టి భర్త పోర్నోగ్రఫీ కేసు: 70 వీడియోలు స్వాధీనం

ముంబై: సినిమా చాన్సుల పేరుతో యువతులను ట్రాప్ చేసి బూతు సినిమాల్లో నటించేలా చేస్తున్న బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా కేసు దర్యాప్తు

Read More

దేశ వ్యతిరేకులను ఎన్ కౌంటర్ చేసేస్తాం

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై

Read More

రాజ్యసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

రాజ్యసభలో విపక్షాల ఆందోళన కంటిన్యూ అవుతుంది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య

Read More

కేరళలో శని,ఆదివారం పూర్తి లాక్ డౌన్ 

దేశంలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి.. మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు క

Read More