దేశం

 ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ: దేశ ఎకనామిక్ యాక్టివిటీ కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటోంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా ఉంటుంద

Read More

అఖిలేశ్ సమక్షంలో 8 మంది నేతలు చేరిక 

లక్నో/గోరఖ్‌‌‌‌పూర్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి, మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ..

Read More

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదు

భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కమిటీ నివేదిక ఇచ్చింది. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల చాపర్ అకస్మాత్తుగా మేఘాల్లోకి ప్రవేశిం

Read More

వీడియో: గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్..

ఒడిశా లోని జగత్ సింగ్ పూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళన

Read More

శబరిమలలో భక్తులకు మకరజ్యోతి దర్శనం

శబరిమలలో భక్తులకు మకరజ్యోతి దర్శనం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ఆలయం శబరిమల కొండపై మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు అయ్యప్ప భక్తులు. లక్షలాది

Read More

మధ్యప్రదేశ్ లో పెరుగుతున్న కేసులు

రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో  మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను 1 నుంచి 12

Read More

సీఎం స్టాలిన్ కొత్త స్కీం

తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కొత్త పథకం ప్రారంభించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం  బడ్జెట్ ను కేటాయించారు.  దీనిలో భాగంగా బిడ్డ పెళ్ళి చే

Read More

ఎస్పీని ఆపడం ఎవరి తరం కాదు

యూపీలో బీజేపీ వికెట్లు పడిపోతున్నాయని.. యోగి ఆదిత్యనాథ్ కి క్రికెట్ ఆడటం తెలియదని అన్నారు అఖిలేశ్ యాదవ్. అంబేద్కర్ వాది, సమాజ్ వాది కలయికతో సైకిల్ మరి

Read More

ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్లో  బాంబు కలకలం

ఢిల్లీలో బాంబు భయంతో జనం పరుగులు పెట్టారు. ఘాజీపూర్ పూల మార్కెట్లో  IED బాంబును గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్ ను

Read More

ఢిల్లీలో కరోనా కేసులు తగ్గే అవకాశముంది

ఢిల్లీలో ఇవాళ కరోనా కేసులు తగ్గే అవకాశముందన్నారు హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్. నిన్న అక్కడ 28వేల 867 కేసులు నమోదయ్యాయి. ఇవాళ 25వేల లోపే కేసులు వస్త

Read More

పంజాబ్ లో జోరుగా కేజ్రీవాల్ ప్రచారం

పంజాబ్ లో జోరుగా కేజ్రీవాల్ ప్రచారం పంట పొలాల్లో రైతులను కలిసిన ఢిల్లీ సీఎం పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్

Read More

యూపీలో మొదలైన ఎన్నికల సందడి

ఉత్తరప్రదేశ్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లు ఉంటాయి.

Read More

అస్సాంలో బిహూ వేడుకలు

సంప్రదాయబద్దంగా పంచెకట్టుతో పాల్గొన్న కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ బిహూ వేడుకల్లో పాల్గొన్నారు కేంద్రమంత్రి శర్వానంద సోనోవాల్. తన సొంత

Read More