దేశం
కరోనా కలకలం.. తమిళనాడులో లాక్ డౌన్
భారత్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసింద
Read Moreరైలు గార్డులు కాదు.. ట్రైన్ మేనేజర్లు
భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో వెనుక బోగీలో ఉండే వ్యక్తిని ఇకపై గార్డులు అని పిలవకూడదని.. ట్రైన్ మేనేజర్లు అని పిలవాలని ఇండియన్ రైల్వ
Read Moreఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి లక్షలు కోల్పోయిన మహిళ
ముంబై : ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ సైబర్ మోసానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిజ్జా, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసిన వృద్ధురాలు దాదాపు
Read Moreబీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
చండీఘడ్: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో పంజాబ్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన రోజునే ఓ ఎమ్మెల్యే పార్టీకి
Read Moreఅఖిలేష్ కు దళితులు కాదు.. వారి ఓటు బ్యాంకు మాత్రమే కావాలి
అఖిలేష్ యాదవ్కు దళితులు అక్కర్లేదు, దళితుల ఓటు బ్యాంకు మాత్రమే కావాలి అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీ (SP)
Read Moreగోరఖ్ పూర్ నుంచి పోటీపై సీఎం యోగి రియాక్షన్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు గోరఖ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
Read Moreఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఈసీ కీలక నిర్ణయం
ఢిల్లీ :ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎలక్షన్ కమిషన్ పొ
Read Moreభారత సైన్యానికి కొత్త యూనిఫాం
ఆధునికత వైపు క్రమంగా అడుగులు వేస్తున్న భారత సైన్యం.. యూనిఫాం విషయంలోనూ కొత్తగా కన్పించనుంది.వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా 13 లక్షల మంది సైనికుల పోరాట
Read Moreనటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి ఆస్తులు ఈడీ జప్తు
టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోగా నటించిన వ్యాపారవేత్త సచిన్ జోషి ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ED ఈ
Read Moreకోవిడ్ను జయించిన పసిపాప
ఢిల్లీ : దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా వైరస్ సోకుతోంది. తాజాగా కోవిడ్ బారిన పడిన నెల వయసు చిన్నారి మహమ్మారిని జయించి
Read Moreపోలీస్ ఆఫీసర్గా ఒలింపిక్ విజేత
ఒలింపియన్ రజత పతక విజేత సాయిఖోమ్ మీరాబాయి చాను.. పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మణిపూర్ పోలీసు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా
Read Moreడ్రాగన్ కంట్రీకి సరైన రిప్లయ్ ఇస్తాం
LOC వెంబడి గతేడాది కంటే పరిస్థితులు బాగున్నాయన్నారు ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవాణె. సరిహద్దు దగ్గర పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. 3వందల నుం
Read Moreపంజాబ్ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
చండీఘడ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్ల
Read More












