దేశం

12 నుంచి 14 ఏళ్ల లోపు  పిల్లలకు మార్చి నుంచి  టీకాలు

భారత్ లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమంలో ప్రారంభమైనంది. ఇప్పుడు12 నుంచి 15 ఏళ్ల లోపు వారికి కూడా మార్చి నుంచి &

Read More

మరోసారి ఆస్పత్రిలో చేరిన కమలహాసన్

ప్రముఖ నటుడు,మక్కల్ నీది మయ్యం (MNM)పార్టీ అధినేత కమలహాసన్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఆయన ఉదయం నుంచి ఆస్వస్థతకు గురి కావడంతో… చెన్నైలోని ఓ ప్రై

Read More

క్రిమినల్స్ కు ఎస్పీ టికెట్స్ ఇవ్వడంపై యోగి సీరియస్

క్రిమినల్స్ కు ఎస్పీ టికెట్స్ ఇవ్వడంపై యోగి ఆగ్రహం నహీద్ హసన్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర

Read More

పంజాబ్  సీఎం అభ్యర్థిని రేపు ప్రకటిస్తాం

పంజాబ్ ఎన్నికలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చిన్న రాష్ట్రాల వైపు దృష్టి సారించిన ఈ పార్టీ అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. వినూ

Read More

దక్షిణాది రాష్ట్రాలపై కొవిడ్ పంజా  

దక్షిణాది రాష్ట్రాలపై కొవిడ్ పంజా   వచ్చేవారం భారీగా పెరగనున్న కేసులు దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కోవిడ్ కేసులు గణనీయం

Read More

ఈసీ కీలక నిర్ణయం.. తొలిసారిగా వారికిపోస్టల్ బ్యాలెట్ ఓట్లు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం తొలిసారిగా అంబులెన్స్ సిబ్బందికి కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. గుర్తింపు పొంది

Read More

కొవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల 

దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమై ఏడాదైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ICMR) సంయుక్తంగా

Read More

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

ఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జన

Read More

యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తాం

యూపీ ఎన్నికల పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. యూపీ ఎన్నికల్లో వంద సీట్లలో పోటీ చేస్తామన్నారు అసద్. రాబోయే యుపి అసెంబ్లీ ఎన్

Read More

ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ప్రజలకు శుభవార్త చెప్పారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. నగరంలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సులను కేజ్రీవాల్ పచ్చజెం

Read More

మూతపడిన క్లాత్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్

మహారాష్ట్ర భివాండిలో అగ్నిప్రమాదం జరిగింది. మూతపడిన క్లాత్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో కోట్ల

Read More

తమిళనాడులో ఘనంగా ఎంజీఆర్ జయంతి

తమిళనాడులో ప్రముఖ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జయంతి సందర్బంగా ఆయనకు నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఏఐఏడీఎంకే కో ఆర్డినేటర్ పన్నీరు సెల్

Read More

ఆర్మీ అఫీసర్ ఇంట్లో కోట్ల నగదు

హర్యానాలోని సరిహద్దు భద్రతా దళ అధికారి నుంచి పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటి నుంచి రూ. 14 కోట్ల నగదు, కోటి రూపాయల విలువైన ఆభరణా

Read More