దేశం
ఐపీఎస్ అవతారమెత్తి కోట్లు కొట్టేశాడు
గురుగ్రామ్: అతనో బీఎస్ఎఫ్ ఆఫీసర్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో నష్టపోయాడు. ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు.
Read Moreబీహార్లో ప్రాణాలు తీసిన కల్తీ మద్యం
నలంద: బీహార్లో విషాదం చోటు చేసుకుంది. సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. సంపూర్ణ మద్యపానం అమలుచేస్తు
Read Moreద్వేషాన్ని ఓడించడానికి ఇదే సరైన అవకాశం
బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఒక విధంగా దేశంలో నిరుద్యోగం పెరగడానికి అ
Read Moreగోవాలో 10 – 15 సీట్లలో శివసేన పోటీ
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఎన్సీపీతో కలిసి బరిలో దిగనున్నట్లు చెప్పారు. గోవాలో 10 నుంచి 15
Read Moreపార్టీ టికెట్ ఇవ్వలేదని ఆత్మాహుతి యత్నం
లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇవ్వలేదన్న మనస్తాపంతో సమాజ్వాదీ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. లక్నోలోని పార్టీ కార్యాలయం వద్ద నిప్
Read Moreఝార్ఖండ్లో ఈ నెలాఖరు వరకు కరోనా ఆంక్షలు
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఝార్ఖండ్లో కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను జనవ
Read Moreసమాజ్వాదీ పార్టీలో చేరిన ధారాసింగ్
లక్నో: యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం నుంచి తప్పుకున్న మధుబన్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ధారా సింగ్ చౌహాన్ సమాజ్వాదీ పార్టీలో చేరారు. లక్నోలో జరి
Read More18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000
గోవాలో పర్యటిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. 18 ఏళ్ల
Read Moreఢిల్లీలో మరోసారి తగ్గిన ఎయిర్ క్వాలిటీ
ఉత్తర భారత దేశంలో చలి పంజా విసురుతోంది. పొగ మంచుకు తోడు చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా సూర్యుడు దర్శనం ఇవ్వడం లేదు.
Read Moreభారత్లో కరోనా విజృంభణ.. కొత్తగా 2.7 లక్షల కరోనా కేసులు
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2 లక్షల 71వేల 202 పాజిటివ్ కేసులు నమోదు
Read Moreరిపబ్లిక్ డే వేడుకలు ఇకపై జనవరి 23 నుంచే ప్రారంభం
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఈసారి నుంచి జనవరి 23 నుంచే మొదలవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏటా జనవరి 24 నుంచి రిపబ్లిక్ డే సంబరాలు మొ
Read Moreవీడియో: పార్కింగ్ గొడవ.. మహిళపై డాక్టర్ దాడి
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మహిళపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. నలుగురు కలిసి మహిళను చితక్కొట్టారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల
Read Moreభారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్కు ఏడాది
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దే
Read More












