దేశం
ఆటోడ్రైవర్ అన్నాదురైని ప్రశంసించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తమిళనాడుకు చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురై పై ప్రశంసలు కురిపించారు. ఆటో డ్రైవర్ అన్నాదురై ఇటీవల తన ఆటోలో ఐపాడ్,
Read Moreపంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్గా వీడియో
వచ్చే ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో ఒక రాష్ట్రమైన పంజాబ్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మహమ్మారి కారణంగా
Read Moreభద్రతా బలగాలపైకి గ్రేనేడ్ దాడి
జమ్ముకాశ్మీర్ లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లో గ్రేనేడ్లతో దాడికి తెగబడ్డారు. శ్రీనగర్ జిల్లాలోని హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో మంగళవా
Read More27న రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటన
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న పంజాబ్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్విట్టర్ లో ప్రకటించారు
Read Moreబీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్
ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చి
Read Moreఢిల్లీలో ఆ మూడు రోజులు లిక్కర్ షాపులు బంద్
ఢిల్లీ ప్రభుత్వం తన కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. సంవత్సరంలో లిక్కర్ షాపుల మూసివేత రోజుల సంఖ్యను 3 రోజులకు తగ్గించింది. ఇది గతేడాది 21 రోజులుగా ఉండేది
Read Moreఉచిత హామీల బడ్జెట్టే ఎక్కువైపోతోంది
ఎన్నికలకు ముందు ఉచిత హామీలివ్వడం అత్యంత తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచిత హామీలను ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని, ఉచిత హామీలిచ్చ
Read Moreగవర్నమెంట్ ఆఫీసుల్లో రాజకీయనాయకుల ఫొటొలు ఉండవు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు పెట్టమని ప్రకటించారు. గవర్న
Read Moreకాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్
యూపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీకు చెందిన నేతలు జోరుగా పార్టీలు మారుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ క
Read Moreహిందీతో మీకు కలిగే నష్టం ఏమిటి?
తమిళనాడు ప్రజలు మాతృభాషకు ఎంత విలువనిస్తారు. మరోవైపు హిందీ, సంస్కృతమన్నా అంతే వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. తమిళనాడు ప్రభుత్వమూ హిందీ అంటేనే ససేమిరా అనే
Read Moreకేంద్రానికి, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు
ఎన్నికలకు ముందు ఉచిత హామీలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ప్రజాధనంతో ఉచిత హా
Read Moreటీమిండియా మాజీ క్రికెటర్కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతి రోజు రెండు నుంచి మూడు లక్షల వరకు కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్లో సామాన్యలు నుంచి సెలబ్రెటీల
Read Moreఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మోడీ చరిష్మా ఎంతో తెలుస్తది
రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని.. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు సీపీఎం పొలిట్ బ్యురో సభ్యులు ప్రకాష్ కారత్ . రాష్ట్రాల ఆర్థిక లోటు ఉన్
Read More












