దేశం

పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ చూపెడితేనే ఢిల్లీలో పెట్రోల్‌!

వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. మన దేశ రాజధాని ఢిల్లీ  ఎప్పటి నుంచో ప్రమాదకర స్థాయి ఎయిర్ పొల్యుషన్ తో ఇబ్బంది పడుతోంది. దీంతో ఢిల్లీ ప్

Read More

బీజేపీ కార్యకర్త హత్య కేసు: నిందితుల్ని పట్టిస్తే సీబీఐ నజరానా

పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అభిజిత్ సర్కార్‌‌ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నగదు రివార్డు ప

Read More

తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి ఆలయం

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆలయాలన్నీ తెరుచుకుంటున్నాయి. తాజాగా ఒడిశాలోని ప్రముఖ పూరి జగన్నాథుడి ఆల

Read More

నాసికా బూస్టర్‌ డోసు ట్రయల్స్‌కు DCGI అనుమతి

ముక్కు  ద్వారా బూస్టర్‌ డోసు అందించేందుకు అవసరమైన క్లినికల్‌ ట్రయల్స్‌ నిమిత్తం భారత్‌ బయోటెక్‌కు డ్రగ్స్‌ కంట్రోలర

Read More

మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్‌ వ్యాలిడిటీ పెంపు

భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)  కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం సంస్థలకు షాక్ ఇచ్చింది. మొబైల్ యూజర్లకు మేలు జరిగేలా సరికొత్త నిబంధన తీసుకొచ

Read More

పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే భారత్ ఇజ్రాయెల్ నుంచి దాన్ని కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. రక్షణ ఒ

Read More

మోడీ సర్కార్ దేశద్రోహానికి పాల్పడింది

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సర్కారు దేశద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. పెగాసస్ స్పైవేర్ ద్వారా మన ప్రజాస్వామ్యంలోని ప్రా

Read More

ఆంక్షలు సండలించిన కర్నాటక ప్రభుత్వం

బెంగళూరు: కర్నాటకలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బెం

Read More

గోవాలో రాహుల్ గాంధీ పర్యటన

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో ఆయన పర్యటించనున్నారు. వచ్చేనెల 2వ తేదీన రాహుల్ గోవాలో ఎ

Read More

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు

తిరుమల: కరోనా వ్యాప్తి మొదలయ్యాక తిరుమల శ్రీవారి భక్తులు నేరుగా కొండకు వెళ్లి అక్కడే సర్వ దర్శనం టోకెట్లు తీసుకుని స్వామి దర్శనం చేసుకునే వీలు లేకుండా

Read More

ప్రధాన ఆర్థిక సలహాదారుగా  వి.అనంత నాగేశ్వరన్‌ 

ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA)గా ఆర్థికవేత్త వి.అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం  నియమించింది. నాగేశ్వరన్‌ బాధ్యతలు స్వీకరించినట్లు అధికారిక

Read More

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు

చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ నామినేషన్ దాఖలు చేశారు. ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయ

Read More

ఆహారం కోసం వచ్చి అవస్థలు

అడవి నుంచి వచ్చిన ఏనుగులు నీటి కోసం వెళ్లి బురద కుంటలో ఇరుక్కుపోయాయి. బయటకు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. ఎంతకు సాధ్యం కాకపోవడంతో గజ రాజులు

Read More