దేశం

ప్రజలకోసం పనిచేస్తే  జరిమానా తగ్గిస్తాం

ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేసినా, లేదా ప్రచారం చేసినా జరిమానాను రూ. 2లక్షలకు తగ్గిస్తామని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 5G సాంకేతికతతో ప్రజల

Read More

వైమానిక దళ శకటానికి రాఫెల్ తొలి మహిళా పైలెట్ ప్రాతినిధ్యం

రాఫెల్ ను నడిపిన తొలి మహిళా పైలెట్ శివాంగీ సింగ్.  ఇవాళ రిపబ్లిక్ డే భాగంగా రాజ్ పథ్ లో నిర్వహించిన పరేడ్ లో భారత వైమానిక దళ శకటానికి ఫ్లైట్ లెఫ్

Read More

ఎన్టీఆర్‌ పేరు‌తో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కు పెంచుతూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కొత్తగా జిల్లాల పెరుగుదలతో వచ్చిన మార్పులు చేర్పులతో ఆ రాష్ట్ర ప్రభుత్వ

Read More

తలకిందులుగా త్రివర్ణ పతాకం ఎగరేసిన మంత్రి

కేరళలో జాతీయ జెండాకు అవమానం జరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాసరగోడ్ లోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర పోర్టులు, ఆర

Read More

ప్లేస్‌ ఫిక్స్.. చైనా చెరలోని బాలుడి అప్పగింతకు ఓకే

చైనా చెరలో ఉన్న 17 ఏళ్ల భారత బాలుడిని అప్పగించేందుకు డ్రాగన్ కంట్రీ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రకటించార

Read More

రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న మోడీ డ్రెస్సింగ్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్ పథ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యా

Read More

పద్మ పురస్కారాన్ని తిరస్కరించిన లెజెండరీ సింగర్

కోల్కతా: బెంగాలీ వెటరన్ గాయకి, 90 ఏళ్ల సంధ్యా ముఖర్జీ కేంద్రం ప్రకటించిన పద్మ శ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు. తన స్థాయికి ఈ అవార్డు సరికాదన్న ఆమె..

Read More

మా పార్టీకి ఆయన సేవలు అక్కర్లే!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినాయత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, గ్రూప్ ఆఫ్ 23లో ఒకరైన కపిల్ సిబల్ మరోమారు విమర్శలకు దిగారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం న

Read More

స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ జవాన్లు

దేశంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్-పాకిస్థాన్ రేంజ్ ఆఫీసర్లు స్వీట్లు పంచుకున్నారు. ఇరు దేశాల జవాన

Read More

దేశంలో ఒకే మతం, ఒకే భాష ఉండాల్నా?

చెన్నై: తమిళంలో మాట్లాడుతున్నంత మాత్రాన తమను సంకుచిత మనస్తత్వం కలిగిన వారిగా చూడొద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. హిందీతోపాటు ఏ ఇతర భ

Read More

దేశ రాజధానిలో ఘనంగా రిపబ్లిక్ డే

దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రాజ్ పథ్ లో రిపబ్లిక్ డే

Read More

భారత్ లో తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు తగ్గాయి.  నిన్నటిలాగే ఇవాళ కూడా రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 85వేల 914 పాజిటివ్

Read More

మంచుకొండల్లో రెపరెపలాడిన జాతీయ జెండా

మంచుకొండల్లోజాతీయ జెండా రెపరెపలాడింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ జవాన్లు జెండా ఎగరవేశారు. లడఖ్ లోని 15 వేల అడుగుల ఎత్తులో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీ

Read More