దేశం
ఢిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నడ్డా
దేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చడానికి జీవితాన్ని త్యాగం చేసిన వీరులను తల్చుకోవడం చాలా ముఖ్యమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
Read Moreభారత అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించిన మాజీ సీఎం
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భారతదేశపు మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు. ఈ పురస్కారానికి తన పేరు ఎ
Read Moreలతా మంగేష్కర్ కోసం అయోధ్యలో హోమం
ప్రముఖ గాయిని లతా మంగేష్కర్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. కోవిడ్ బారిన పడిన ఆమె... ఆరోగ్యం క్షీణించి ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. అ
Read Moreస్పేస్లో 15 లక్షల కిలోమీటర్ల జర్నీ
నెల రోజుల్లో స్పేస్లో 15 లక్షల కిలోమీటర్ల జర్నీ ల్యాగ్రేంజ్ పాయింట్కు చేరిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు వాషింగ్టన్: విశ్వం తొలినాళ్ల ఫొటోల
Read Moreకారులో కొత్త జంటను అరెస్ట్ చేసిన పోలీసులు
నైట్కర్ఫ్యూ బ్రేక్ చేశారని.. కొత్త జంటను స్టేషన్కు తీస్కెళ్లిన్రు గుజరాత్లోని వల్సాద్లో ఘటన వల్సాద్(గుజరాత్): పందిట్లో లగ్గం చేసుకొని
Read Moreఓటింగ్ అనేది ప్రతి ఒక్కరి డ్యూటీ
పబ్లిక్ యాప్ సర్వేలో 86 శాతం మంది వెల్లడి ఇందులో 60 శాతం మంది 30 ఏండ్లలోపు వాళ్లే న్యూఢిల్లీ: దేశంలో ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలని 86% మంద
Read Moreఈసీ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
నాలుగు వారాల్లో జవాబు ఇవ్వండి ఈసీ, కేంద్రానికి సీజేఐ ఆధ్వర్యంలోని బెంచ్ ఆర్డర్ బీజేపీ లీడర్ పిల్పై కొనసాగిన విచారణ న్యూఢిల్లీ
Read Moreబిపిన్ రావత్ కు పద్మ విభూషణ్
ఢిల్లీ: 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్రం పద్మ అవార్డుల్ని ప్రకటించింది. నలుగురిని పద్మవిభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందిని పద్మ శ్రీతో సత్కరిం
Read Moreఅధికారులు చట్టానికి లోబడి పనిచేయడం మరిచిపోయారు
గతంలో గవర్నర్ బంగ్లా ముందు ధర్నాకు కూర్చున్న బెంగాల్ గవర్నర్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులెవరూ చట్టాన్ని పాటించడంలే
Read Moreకొవిడ్ సర్టిఫెకెట్ పై ప్రధాని ఫొటో ఉండటం ప్రకటన కాదు
కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోడీ ఫొటో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాస్పద అంశంపై పిటిషన్ ను స్వీకరిం
Read Moreకలిసున్న కవలలకు సెపరెట్ ఓటర్ కార్డులు
ఆ అన్నదమ్ములిద్దరూ కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు. గత 18 ఏండ్లుగా ఒకరిగానే ఉన్న వీరిద్దరికి.. ఇప్పుడు సెపరెట్ ఓటర్ ఐడీ కార్డులు వచ్చాయి. పంజాబ్
Read Moreఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న తొమ్మిదివేలు కేసులు నమోదు అయితే.. తాజాగా గడిచిన 24 గంటల్లో57,132మందికి టెస్టులు చేస్తే... 6,028 పాజి
Read Moreఐదేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేలాది మంది పేదల పాలిట సినీ నటుడు సోనుసూద్ ఆపద్బాంధవుడిగా నిలిచాడు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని
Read More












