దేశం
ఆరుగురు అనుమానాస్పద మృతి
బీహార్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బక్సర్ లోని అంసారి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఆరుగురు చనిపోయారు. ఈదుర్ఘటన రాత్రి జరిగింది. అయితే దీన
Read Moreభారత్ లో రెండు లక్షలకు పైగా కొత్త కేసులు
భారత్ లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజులుగా కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగానే నమోదు అవుతోంది. అయితే నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగ
Read Moreఒమిక్రాన్ ఇమ్యూనిటీతో ‘డెల్టా’కు చెక్.
అన్ని వేరియంట్ల నుంచి రక్షణ: ఐసీఎంఆర్ స్టడీ రీ ఇన్ఫెక్షన్ ముప్పు తక్కువే దేశంలో మర
Read Moreస్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన ఉత్పల్ పారికర్
పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ
Read Moreకాంగ్రెస్ నేతలతో కూడిన కాషాయ పార్టీ బీజేపీ
ఉత్తర ప్రదేశ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై కాం
Read Moreమహిళా సేఫ్టీ కోసం 145 నిర్భయ స్క్వాడ్ వెహికల్స్
మహిళల రక్షణ కోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇవాళ 145 నిర్భయ స్క్వాడ్ వెహికల్స్ను ప్రారంభించారు. ముంబైలో వీటిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లా
Read Moreఢిల్లీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఢిల్లీ: దేశ దేశధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆంక్షల కారణంగా కొవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఢిల్లీలో తాజాగా 7,
Read Moreగూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు
ముంబై: కాపీరైట్ ఉల్లంఘన కేసులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు బుక్కైంది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు ఆయనతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్
Read Moreరిపబ్లిక్ డే పరేడ్ తర్వాత విరాట్ రిటైర్మెంట్
రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత ఒక స్పెషల్ గుర్రానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గర
Read Moreజార్ఖండ్ సీఎం రిపబ్లిక్ డే గిఫ్ట్
రాంచీ: పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఊరటనిచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు లీటరు పెట్రోల్, డీజ
Read Moreవీడియో: సరిహద్దులో భారత్, పాక్ సైనికుల పరేడ్
అది భారత్ పాకిస్థాన్ సరిహద్దు.. రెండు దేశాలకు మధ్య ఒక్క గేటు మాత్రమే అడ్డు.. అదే పంజాబ్లోని అట్టారీ, వాఘా బోర్డర్. ఇక్కడే జరిగే బీటింగ్ రిట్రీట్
Read Moreబుద్ధదేవ్ బాటలో మరో ఇద్దరు
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును మరో ఇద్దరు కళాకారులు తిరస్కరించారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇప్పటికే పద్మ అవార్డును తీసుకో
Read Moreకశ్మీర్ పోలీసులు దేశానికి గర్వకారణం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ పోలీసుల సేవలపై తాము గర్వంగా ఉన్నామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో వారు తీవ్ర
Read More












