దేశం

యూపీ, పంజాబ్లలో కొనసాగుతున్న పోలింగ్

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా ఇవాళ పంజాబ్ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు, ఉత్తర్ ప్రదేశ్ లోని 59 స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పోలి

Read More

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతుండడంతో దేశంలో కరోనా థర్డ్‌ వేవ్&zw

Read More

నదిలో పడ్డ కారు .. 9 మంది మృతి

రాజస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. కోటాలోని చోటి పులియా దగ్గర ఈ ప్రమాదం జరిగింద

Read More

ఉత్తరప్రదేశ్,  పంజాబ్ లో కొనసాగుతున్న పోలింగ్

5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలక పర్వం మొదలైంది. ఉత్తరప్రదేశ్ లో మూడు విడత,  పంజాబ్ లో మొత్తం 117 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. పంజాబ్ లో మొత్తం 117

Read More

కాలేజీ ముందు ఆందోళన.. 15 మంది అమ్మాయిలపై కేసు

శివమొగ్గ జిల్లాలో 58 మంది స్టూడెంట్స్​ సస్పెండ్ ఆంక్షలను పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం తుమకూరు/బెంగళూరు: కర్నాటకలో హిజాబ్​గొడవ రోజురోజుకూ ముద

Read More

ఫ్రీగా కోచింగ్..  సీటొస్తే ఫీజు కూడా చెల్లిస్తరట

ఎంట్రెన్స్ కు ఫ్రీగా కోచింగ్  సీటొచ్చినోళ్లకు ఫీజు చెల్లింపు శ్రీనగర్: మెడిసిన్‌‌‌‌ చదవాలనుకునే కాశ్మీర్‌&zwnj

Read More

పంజాబ్​, యూపీలో ఇయ్యాల పోలింగ్​

పంజాబ్​లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్​ యూపీలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. న్యూఢిల్లీ/లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్

Read More

అందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

ఉత్తరప్రదేశ్ లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు నిరసన సెగ తగిలింది. గోండా జిల్లాలో జరిగిన సభలో రాజ్ నాథ్ ప్రసంగించేందుకు సిద్ధమవ్వగా అక్కడే

Read More

చిక్కుల్లో పడ్డ అరవింద్ కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదుచేయాలని పంజాబ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. శిరోమణి అకాలీదళ్

Read More

ఆప్ మాజీ నేతకు కేంద్రం భారీ భద్రత

ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్‌ భద్రత విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కుమార్ విశ్వాస్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆ

Read More

కలిసికట్టుగా పోరాడితేనే అధికారంలోకి వస్తాం

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసికట్టుగా పోరాడకుంటే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 2023 ఎన్నికలే చివరి ఎలక

Read More

పంజాబ్ ఎన్నికలపై మాట్లాడిన సీఎం సతీమణి

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం నెలకొంది. రేపు పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం చరణ్ జీత్ స

Read More

మా బాబా సీఎంకు ఏం తెలియదు

యూపీలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రేపు మూడోదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు జోరుగా విమర

Read More