దేశం

అఖిలేష్పై శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యూపీలో ప్రచారం నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహా

Read More

భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొనడంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు తమ దేశ పౌరులను వెనక్కి వచ్చేయాలని సూచించాయి. తాజాగా ఉక్రెయ

Read More

దేశం నరకప్రాయమైనా వాళ్లు పట్టించుకోవట్లే

కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే పరోక్షంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హిందుత్వ ఎప్పుడూ తప్పుడు విధానాలను నేర్పదని అన్నారు. కానీ కొ

Read More

శరద్ ప‌వార్‌తో కేసీఆర్ భేటీ

ముంబై : ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంబైలో భేటీ అయ్యారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్

Read More

ప‌టియాలాలో నా గెలుపు ఖాయం

పంజాబ్ ఎన్నికల్లో పటియాలా నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం అమరీందర్ సింగ్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో  గెలుస్తామని భావిస్తున్

Read More

దంతెవాడ‌ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు హతం

చత్తీస్ఘడ్ దంతేవాడలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస

Read More

సూడో జాతీయ వాదాన్ని అడ్డుకోవడమే లక్ష్యం

దేశ రాజకీయాల్లో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో భేటీ అనంతరం జాయింట్ ప్రెస్ మీట్ లో 

Read More

ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలి

పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఓటర్లు భారీ  సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన

Read More

కాన్పూర్ మేయర్పై ఎఫ్ఐఆర్ నమోదు

కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే చిక్కుల్లో పడ్డారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న సమయంలో ఆమె పోలింగ్ బూల్ లోపల ఫోటోలు తీశారు. అంతటితో ఆగకుండా వాట్సప్ గ్ర

Read More

మోగాలో సోనూ సూద్‌ను అడ్డుకున్న అధికారులు

పంజాబ్‌లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది.మొత్తం 176 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.నటుడు సోనూ సూద్‌ సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ టికెట్&

Read More

డ్రోన్లతో వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తోన్న ఆర్మీ

జమ్మూ కశ్మీర్‌లో మంచుతో కూడిన ప్రాంతాల్లోని సైనిక దళాలకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి భారత సైన్యం డ్రోన్‌లను ఉపయోగిస్తోంద

Read More

రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్

యూపీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో మూడో దశ పోలింగ్ లో 59 అసెంబ్లీ న

Read More

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: మోడీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నిక పోలింగ్ సందర్భంగా తొలిసారి  ఓటు హ

Read More