దేశం

ప్రభుత్వ స్కూళ్లలో 12వేల స్మార్ట్ క్లాసులు ప్రారంభం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 12,430  స్మార్ట్ క్లాసులు ప్రారంభించారు. 240 ప్రభుత్వం పాఠశాలల్లో స్మార్ట్ క్లాసుల నిర్వహణ జరగనుంది. దేశరాజధాని ఢి

Read More

నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది:అశ్వనీ శర్మ

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.బీజేపీకి ఓటు వేయకపో

Read More

ఒడిశాలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఒడిశాలో పర్యటిస్తున్నారు. తన రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ఆయన భువనేశ్వర్ చేరుకున్నారు.ఈ సంద

Read More

గత ప్రభుత్వాల హయాంలో రౌడీ షీటర్లే పోలీస్ స్టేషన్లను నడిపేది

అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల దోషుల కుటుంబానికి చెందిన వ్యక్తి అఖిలేష్ యాదవ్ తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్నారు యూపీ  సీఎం యోగి ఆదిత్యానాథ్.

Read More

నితీష్ ను మర్యాదపూర్వకంగానే కలిశానన్న పీకే

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.మొన్నటి వరకు బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గ

Read More

యూపీలో రేపు మూడో విడత పోలింగ్

లక్నో: ఉత్తర్ప్రదేశ్లో ఆదివారం మూడో విడత పోలింగ్ పోలింగ్ జరగనుంది. 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6

Read More

పంజాబ్లో పోలింగ్కు సర్వం సిద్ధం

చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 23 జిల్లాల్లోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎలక్షన్ కమిష

Read More

యూపీలో ప్రచారంతో హోరెత్తిస్తున్న ప్రియాంక

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ తన పట్టును నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అన్నీ తానై ఒంటరి పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక

Read More

పంజాబ్ సీఎం చన్నీపై కేసు నమోదు

మాన్సా: పంజాబ్ సీఎం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్జీత్ సింగ్ చన్నీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు పంజాబీ సింగర్, మాన్సా నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర

Read More

యూపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

ఒమిక్రాన్ వేరియంట్ తగ్గుముఖం పట్టడంతో ఉత్తరప్రదేశ్ లో ఆంక్షలను యోగి ప్రభుత్వం క్రమంగా ఎత్తివేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల

Read More

రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

బీహార్‌లోని మ‌ధుబ‌ని రైల్వే స్టేష‌న్‌లో శ‌నివారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. రైల్వే స్టేషన్&zw

Read More

75 ఏండ్లయినా అంబేడ్కర్ కలలు నెరవేరట్లే

న్యూఢిల్లీ: ప్రతి విద్యార్థికి విద్యను అందించాలనేది రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేడ్కర్ కల అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశంలోని ప్రతి స్ట

Read More

అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది

గూగుల్లో 300 బగ్లు కనిపెట్టి 65కోట్లు సొంతం చేసుకున్నాడు యువ టెకీ అమన్ పాండే. చిన్ననాటి నుంచే ఏదో ఒకటి కొత్తది క్రియేట్ చేయాలనో లేదా కొత్తది ఏద

Read More