దేశం

కన్నడ నటుడు చేతన్ కుమార్‌ అరెస్ట్

హిజాబ్ కేసును విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు కన్నడ యాక్టర్ చేతన్ కుమార్ అహింసాను పోలీసులు అరెస్టు చేశారు. ‘కన్

Read More

లీజు తీసుకున్న స్థలంలో కోటి రూపాయల వజ్రం

ఇటుకబట్టీలో పనిచేసే వ్యక్తికి దశ తిరిగింది. ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న ఆయనను అదృష్టం వరించింది. బట్టీలో పనిచేస్తుండగా.. కోట్ల విలువైన డైమండ్ దొరికింద

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు 

దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ అనంతరం ఇటీవల రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా క

Read More

యూపీలో చరిత్రను తిరగరాస్తాం: రాజ్ నాథ్

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తుందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లను సాధించి చరి

Read More

యూపీలో కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్ 

యూపీలో నాలుగో విడ‌త ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్నా

Read More

యూపీలో ఎస్పీ అధికారంలోకి రాదు:మాయావతి

ఉత్తరప్రదేశ్ లో 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్ర

Read More

మేడారంలో ప్రారంభమైన తిరుగువారం పండుగ

మేడారంలో ఈరోజు సమ్మక్క సారలమ్మ దేవతలకు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. కన్నెపల్లిలో సారలమ్మకు, మేడారంలో సమ్మక్క దేవతకు అలాగే గంగారం మండలంలో పగిడిద

Read More

రైల్వేల ప్రైవేటీకరణపై వరుణ్ గాంధీ ఆసక్తికర కామెంట్స్

న్యూఢిల్లీ: అగ్రి చట్టాలు, లఖింపూర్ ఖేరీ ఘటన సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. తాజాగా ప్రైవేటీకరణపై

Read More

ఆఫ్గాన్కు భారత్ ఆపన్నహస్తం

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్గనిస్థాన్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్న ఆ దేశానికి 50వేల టన్నుల గోధుమలు, ఔ

Read More

యూపీ నాల్గో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం

లక్నో: ఉత్తర్ప్రదేశ్లో నాల్గో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో 9 జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది.

Read More

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’

ఇండోర్: ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులకు హిందీ, ఆంగ్లంతో పాటు తెలుగును బోధి

Read More

లాలూ ప్రసాద్ కు వైద్య పరీక్షలు

దాణా స్కాంలో శిక్షపడ్డ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని రాజేంద్

Read More

డేరా బాబాకు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌

అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా బాబా రామ్ రహీమ్(డేరా బాబా)కు జ‌డ్ ప్ల‌స్ కేట‌

Read More