దేశం
ప్రపంచంలోనే పెద్ద పార్టీ బీజేపీ.. శోభాయాత్రలో నడ్డా
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. రాజ్యసభలోనూ బీజేపీ 100 సీట్ల మార్క్ దాటిందన్నారు. దేశంలోని 18 రాష్ట్
Read Moreఆడపిల్ల పుట్టిందని సంబురాలు.. హెలికాప్టర్లో ఇంటికి
ముంబై: ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని చాలా మంది సంబరపడిపోతారు. ఈ ఫ్యామిలీ కూడా ఆ కోవలోకే వస్తుంది. తమ వంశంలో చాలా సంవత్సరాల తర్వాత అమ్మాయ
Read More12 రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక
దేశవ్యాప్తంగా ఎండలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటాయి. ఉత్తరాది రాష్ట్రా
Read Moreదేశ యువతను కుటుంబ పార్టీలు ఎదగనిస్తలే
న్యూఢిల్లీ: ఓటు బ్యాంకు రాజకీయాలకు టక్కర్ ఇవ్వడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మోడీ
Read Moreహైదరాబాద్లో రూ.120కి చేరువలో పెట్రోల్ రేటు
దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెరిగాయి. వరుస బాదుడుతో పెట్రో ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్పై సగటున 80 పైసల
Read Moreచండీగఢ్ను ఉమ్మడి రాజధానిగానే ఉంచాలి: హర్యానా తీర్మానం
పంజాబ్ నిర్ణయం కరెక్ట్ కాదన్న హర్యానా సీఎం మనోహరలాల్ ఖట్టర్ కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పై వివాదం మరింత రాజుకుంటోంది. పంజాబ్, హర్యానాల ఉమ్మడి
Read Moreవైరల్ వీడియో.. కోతి దాహం తీర్చిన కానిస్టేబుల్..
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎండల ధాటికి మనుషులే కాదు.. జంతువులు అల్లాడిపోతున్నాయి. మహారాష్ట్రలో దాహంతో ఉన్న కోతికి ఓ ట్రాఫిక్ క
Read Moreపెట్రో ధరల పెంపుపై బీజేపీ మిత్రపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపుపై బీజేపీ భాగస్వామ్యపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలపై పెనుభారం మోపుతున్న మోడీ సర్కారుపై మండిపడుతున్నాయి. గత 15
Read Moreప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. అందుకే రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఐడీపీ టవర్, హెల్త్
Read Moreచండీఘడ్లో ఆప్ భారీ ర్యాలీ
చండీఘడ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇటీవల ప్రకటించిన నీటి ఛార్జీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వైపు వ
Read Moreసంజయ్ రౌత్కు ఈడీ షాక్
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. రౌత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అటాచ్ చేసింది. ఈడీ
Read Moreపెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేరళలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. కొట్టాయం హెడ్ పోస్టాఫీస్ దగ్గర నిరసన ర్యాలీని ప్రారంభించారు కేరళ మాజీ సీఎం
Read More22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్
న్యూఢిల్లీ: ఇప్పటికే చైనా యాప్స్పై నిషేధాస్త్రాన్ని సంధించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝళిపించింది. 2021 ఐటీ రూల్స్ ను
Read More












