దేశం

ఈ వారంలో మొఘల్ రహదారి ఓపెన్!

జమ్ము రాజౌరిలోని మొఘల్ రహదారిపై మంచు తొలగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.ఈ వారంలోగా రహదారిని తెరవాలని భావిస్తున్నట్టు చెప్పారు

Read More

దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయని  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,30,31,95

Read More

దునియాలోనే అతిపెద్ద హెల్త్ కేర్ స్కీమ్‌ ఆయుష్మాన్ భారత్

దేశంలో అందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయుష్మాన్ భారత్..  ప్రపంచంలోనే అతి

Read More

ఎర్రకోట దగ్గర యోగా మహోత్సవ్ 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎర్రకోట దగ్గర యోగా మహోత్సవ్ నిర్వహించారు. యోగా మహోత్సవ్ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్&

Read More

జేఈఈ మెయిన్​ షెడ్యూల్ మళ్లీ మారింది

హైదరాబాద్‌, వెలుగు: జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ) మెయిన్​ షెడ్యూల్‌ మరోసారి మారింది. విద్యార్థుల నుంచి వచ్చిన వినతుల మ

Read More

గరీబ్ కల్యాణ్ యోజన పథకంతో పేదరికం కంట్రోలైంది

న్యూఢిల్లీ: కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ఎంతో మంది పేదల ఆకలి తీర్చిందని, దేశంలో

Read More

ముంబైలో కొత్త వేరియంట్ కేసు.. కరోనా ‘ఎక్స్ఈ’ కాదు

ముంబైలో కొత్త వేరియంట్ నమోదైందన్న అధికారులు అది ఎక్స్ఈ కాదని జీనోమ్ టెస్ట్ లో తేల్చిన ఇన్సాకాగ్ న్యూఢిల్లీ: బ్రిటన్ లో గత జనవరిలో బయటపడ

Read More

వినూత్న నిరసన.. 50 గంటల్లో 350 కి.మీ.ల పరుగు..

ఆర్మీలో చేరాలన్నది అతని కల. అందుకోసం ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. కానీ అధికారులు మాత్రం రిక్రూట్మెంట

Read More

ఢిల్లీ సిటీ బస్సులో చెలరేగిన మంటలు

ఢిల్లీ సిటీ బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. అక‌స్మాత్తుగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకప

Read More

నిందితుల నుంచి వివరాలు సేకరించే విధానంలో మార్పులు

న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిందితుల గుర్తింపు, వారి నుంచి సేకరించే వివరాల్లో మార్పుల

Read More

భారత్లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియెంట్

ముంబై : కరోనా మహమ్మారి ఇప్పట్లో కనుమరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19 ఉద్ధృతి తగ్గుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కొత్త వే

Read More

వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో దాడులు చేయిస్తారా..?

న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోడీతో  భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని మోడీ కార్యాలయంలో ఇద్దరు నేతల సమావేశం దాదాపు 20 నిమిషా

Read More

మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు

తమకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు కానీ.. అవినీతిని అంతం చేయడం మాత్రం తెలుసన్నారు అరవింద్ కేజ్రీవాల్.  తిరంగ ర్యాలీ పేరుతో దేశ వ్యాప్తంగా ఆమ్ ఆద్మ

Read More