దేశం
కర్ణాటకలో కలకలం రేపిన కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి
మంత్రిపై ఆరోపణలు చేసిన మరుసటి రోజే లాడ్జ్ లో అనుమానాస్పద మృతి బెంగళూరు: కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి.. కన్నడ రాజకీయాల
Read Moreబీహార్ సీఎం సభలో పేలుడు కలకలం
బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభలో పేలుడు కలకలం రేగింది. నలందలో నిర్వహించిన జనసభకు 20 ఫీట్ల దూరంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
Read Moreఅసోంలో బిహు డ్యాన్స్పై వర్క్ షాప్
గౌహతి: అసోంలో బిహు డ్యాన్స్ పై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. సొనిట్పూర్లోని తేజ్పూర్లో బిహు డ్యాన్స్, డోలు వాయించడం పై వర్క్ షాప్ నిర్వహించారు.
Read Moreపంజాబ్ అధికారులతో భేటీ.. వివాదంలో కేజ్రీవాల్..
ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివాదంలో చిక్కుకున్నారు. పంజాబ్ విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించడం వివాదాస్పదంగా మార
Read Moreరెస్క్యూ ఆపరేషన్లో మరో అపశృతి.. మహిళ మృతి..
జార్ఖండ్ దేవ్ఘడ్ జిల్లాలోని త్రికూట పర్వత రోప్ వే ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఇవాళ ఓ మహిళ హెలికాప్టర్ నుంచి జారిప
Read Moreరోప్ వే ప్రమాద రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్
దేవ్గఢ్: ఝార్ఖండ్ దేవ్గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన టూరిస్టులందరినీ భారత వాయుసేన కాపాడింది. 45 గంటల పాటు కొ
Read Moreపోలీసు ఉన్నతాధికారులతో సీఎం శివరాజ్ సింగ్ భేటీ
భోపాల్: ఖార్గోన్, బర్వాణీ సంఘటనలపై మంగళవారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, పోలీసు ఉన్నతాధికారులతో
Read Moreభవిష్యత్ యుద్ధాలు ఏ రూపంలో ఉంటాయో చెప్పలేం
న్యూఢిల్లీ: యుద్ధ యంత్రాలను సంస్కరించాలని ఐఏఎఫ్ ఛీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. భవిష్యత్ యుద్ధ రూపాల గురించి ఆయన మాట్లాడారు. రీఫామ్, రీ డిజైన్
Read Moreరోప్ వే ప్రమాదంలో ముగ్గురి మృతి
దేవ్గఢ్: ఝార్ఖండ్ లోని దేవ్గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లు ఆదివారం ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 40 మందిని భారత వాయుసేన రక్ష
Read Moreపీఎన్బీ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు అధికారులు. కేసులో ప్రధాన సూత్రధారి సుభాష్ శంకర్ ను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. ఈజి
Read Moreఅమర్నాథ్ యాత్రకు వేళాయె
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరోనా వల్ల రెండేళ్లుగా ఆగిపోయిన అమర్నాథ్ యాత్రను నిర్వహించేంద
Read Moreఉద్యోగులకు బంపర్ ఆఫర్..100 మందికి కార్లు గిఫ్ట్
కొన్ని కంపెనీలు ఉద్యోగుల శ్రమకు తగ్గ గుర్తింపునిస్తాయి. లాభాలు వస్తే.. ఉద్యోగులకు బోనస్ లు, లేదంటే.. స్వీట్ బాక్స్ లు, ప్రత్యేక ఆఫర్లు
Read Moreఉగ్రవాదంపై కలిసి పోరాడుదాం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన షహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘పాకిస్
Read More












