దేశం
ప్రజల కోసం కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజల కోసం పోరాడుతూనే ఉందన్నారు మల్లికార్జున ఖర్గే. ప్రజలకు కాంగ్రెస్ చేసిందేం లేదన్న మాయావతి వ్యాఖ్యలను
Read Moreబోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని చూసి దేశం గర్విస్తుంది
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని చూసి దేశం గర్విస్తుందన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. గుజరాత్ లో పర్యటించారు అమిత్ షా. గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్
Read Moreకేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బందిపెడుతోంది
న్యూఢిల్లీ: కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతోందని, వడ్ల కొనుగోళ్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేపు ఢిల్లీలో టీఆర
Read Moreఉచిత హామీలను అడ్డుకునే అధికారం మాకు లేదు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు లేదా తర్వాత ప్రకటించే ఉచిత పథకాలను అడ్డుకునే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ వివరించింది.
Read Moreకరోనా బూస్టర్ డోస్ ధరలు భారీగా తగ్గింపు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేసుకోవడానికి కేంద్రం అనుమతించింది. దాంతో బూస్టర్ డోసును ట్యాక్స్ కాకుండా ర
Read Moreబిహార్లో ఏకంగా బ్రిడ్జినే దొంగిలించిన్రు
రోహతాస్/బిహార్: పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ ఇనుప బ్రిడ్జిని దొంగలెత్తుకెళ్లారు. చెప్పుకోవడానికి వింతగా ఉన్నా ఈ సంఘటన నిజంగానే జరిగింది. బిహ
Read Moreబీజేపీలోకి హిమాచల్ ప్రదేశ్ ఆప్ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల విజయంతో ఫుల్ జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరారు.
Read Moreఫోర్టిఫైడ్ బియ్యం పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ కార్యక్రమాల కింద మూడు దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పంపిణీ కోసం 88.65 LMT ఫోర్టిఫైడ్ బియ
Read Moreపవార్ ఇంటి ముట్టడికి యత్నం.. 105 మందిపై కేసు..
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటిని మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆర్టీసీని ప
Read Moreకోవిషీల్డ్ బూస్టర్ డోస్ రూ. 600
చైనాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో.. 18 ఏండ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేసుకోవడానికి కేంద్రం అనుమతించింది. అయితే ఈ బూస్టర్ డోసును మాత్రం
Read Moreకరోనా బూస్టర్ డోస్ పై కేంద్రం కీలక నిర్ణయం
కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 18ఏండ్లు పైబడిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. రెండో డోసు తీసుక
Read Moreఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపు
బాంబు బెదింపులతో బెంగళూరు సిటీ ఉలిక్కి పడింది. ఒకేసారి 7 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయా స్కూళ్లకు చేరుకున్
Read Moreనేతలపై క్రిమినల్ కేసుల విచారణపై సుప్రీం కీలక నిర్ణయం
ఈనెల 15 తర్వాత వాదనలు వినేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: దేశంలోని ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై సు
Read More












