దేశం
కేంద్రీయ విద్యాలయాల్లో కొత్త గైడ్ లైన్స్
ఎంపీ కోటా ఎత్తివేసి..కొత్త రూల్స్ న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది.
Read Moreరైలులో ఇఫ్తార్ విందు..
పేదల బండి అన్ని వర్గాలను ఆదరిస్తుంది. అందుకే కుల మతాలకు తావు లేకుండా అందరినీ వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. అంతేకాదు ప్రయాణ సమయంలో ఎవరికైనా సమస్య ఉంద
Read Moreకరోనాపై నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమీక్ష
ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ
Read Moreఆలయ వేడుకలో అగ్ని ప్రమాదం..11 మంది సజీవ దహనం
తమిళనాడులోని తంజావూరులో ఘోర ప్రమాదం జరిగింది. కార్ల వేడుకలో అగ్నిప్రమాదం జరిగి 11 మంది భక్తులు సజీవదహనం అయ్యారు. కలిమేడులోని అప్పర్ ఆలయ రథం విద్యుత్ త
Read Moreకిరణ్ బేడీకి ఆశ్రమం బాధ్యతలు
ఢిల్లీ రోహిణిలోని బాబా వీరేంద్ర దీక్షిత్ ఆధ్యాత్మిక ఆశ్రమం బాధ్యతలను మాజీ ఎల్జీ కిరణ్ బేడీకి అప్పగించింది ఢిల్లీ హైకోర్టు. ఆశ్రమంలోని మహిళల ఆరోగ్య, మా
Read Moreకాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఝలక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఝలక్ ఇచ్చారు . 2024 ఎన్నికల్లో విజయం కోసం పార్టీ ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ యాక్షన్
Read More6 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్
కొవాగ్జిన్, కార్బెవాక్స్ లకు అనుమతిచ్చిన డీజీసీఐ న్యూఢిల్లీ: మళ్లీ కరోనా విస్తరణ మొదలైందన్న సంకేతాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలతో వైద
Read Moreడ్యాన్స్ స్టెప్పులతో అంకుల్ హల్ చల్
డ్యాన్సింగ్ కాప్గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇండోర్ ట్రాఫిక్ పోలీస్ జవాన్ కున్వర్ రంజిత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. డ్యూటీలో భాగంగా మూన్ వ
Read Moreఈనెల 29వరకు జైలులోనే నవనీత్ కౌర్ దంపతులు
పోలీసులపై నవనీత్ కౌర్ సంచలన ఆరోపణలు ముంబయి సెషన్స్ కోర్టులో ఎంపీ నవనీత్ రాణా దంపతుల బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 29కి వాయిదా పడింది. దీంతో ఈన
Read Moreశ్రీ రామనవమి ‘అల్లర్ల’ పిటిషన్ పై సుప్రీంకోర్టు అసహనం
శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై దర్యాప్తు చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పి
Read More‘పుష్ప’ మ్యానరిజంతో కనిపించిన మేవానీ
గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవానీని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ‘ఇన్ని సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ భారత మువ్వన్నెల జెండాను
Read Moreజార్ఖండ్ విద్యుత్ సంక్షోభంపై సాక్షి ధోనీ గరం గరం
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సతీమణి సాక్షి సింగ్ ధోని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇంతటి విద్యుత్ సంక్షోభా
Read Moreఅంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జస్టీస్ అజయ్ రస్
Read More












