దేశం

కరోనా కేసులు పెరగడంతో గౌతంబుద్ధనగర్లో 144 సెక్షన్

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3 వేల 157 పాజిటివ్ కేసులొచ్చాయి. ఢిల్లీలోనే 1,485 కేసులు నమోదైనట్లు తెలిపింది కేంద్ర

Read More

బెంగళూరులో నిన్నటి నుంచి భారీ వర్షం

ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు.. జనం ఇబ్బందులు బెంగుళూరు: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు భరించలేని వేసవి తాపంతో బెంగళూరు వాసులు రెట్టి

Read More

ముంబై - బెంగాల్ స్పైస్ జెట్ విమానంలో భారీ కుదుపులు

12 మంది ప్రయాణికులకు గాయాలు హాస్పిటల్ కు తరలింపు న్యూఢిల్లీ: స్పైస్ జెట్ సంస్థకు చెందిన బెయింగ్ బి-737 ఫ్లైట్ లో వాతారవణ మార్పుల కారణంగా ఆది

Read More

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్

రాజకీయ ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణం బిహార్ నుంచే ఉంటుం

Read More

బెంగళూరులో భారీ వర్షం

ఎండ వేడిమి, వడగాలులతో అల్లాడిపోతున్న బెంగళూరు వాసులకు కాస్త ఉపశమనం కలిగింది.ఇవాళ సిలికాన్ సిటీలో వెదర్ కూల్ గా మారిపోయింది. ఒక్కసారికి వాతావరణం చ

Read More

విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా

న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు స్వీకరించారు. నేపాల్ లో భారత రాయభారిగా ఉన్న ఆయనను భారత విదేశాంగ కార్య

Read More

బీజేపీ అహంకారాన్ని విచ్ఛిన్నం చేయాల్సిందే

గుజరాత్ లో ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. ఎలాగైనా పంజాబ్ తరహాలో ఆ రాష్ట్రంలో కూడా పాగా వేయాలని కేజ్రీవాల్ ముందుగానే వ్యూహాలు రచించారు. అందుకు సంబంధి

Read More

సరిహద్దు వివాదంపై అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కర్నాటక, మహారాష్ట్ర సర

Read More

భారత సైన్యానికి నాయకత్వం వహించడం గర్వకారణం

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర నివాళ్లుర్పించారు ఆర్మ

Read More

భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర

వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. కమర్షియల్ సిలిండర్ పై రూ.102.50  పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో 19 కి

Read More

ఈ ఏడాది తొలిసారి విదేశాల్లో మోడీ టూర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది తొలిసారి విదేశాల్లో పర్యటించనున్నారు. మే 2, 3, 4 తేదీల్లో జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌‌‌&zwnj

Read More

మోడీకి వ్యతిరేకంగా సీసీజీ లేఖ ఓ కుట్ర

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో విద్వేష రాజకీయాలు చేస్తున్నారంటూ కాన్ స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్ (సీసీజీ) పేరుతో 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు

Read More